Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

271202 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి కరోనా మహమ్మారి సోకింది. మరో 314 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,38,331 మంది బాధితులు వైరస్ నుండి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో 15.50 లక్షలకు పైగా కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో నిన్న 16.65 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటింది. ఇండియాలో ఇప్పటివరకు 7,743 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 16.28శాతంకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News