Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 5439 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

5439 Corona Positive cases in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4.43 కోట్లకు చేరుకోగా 5.27 లక్షల మంది చనిపోయారు. గత 24 గంటల్లో 22 వేల మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4.37 కోట్లకు పైగా బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65,732 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 212.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News