Monday, May 13, 2024

భారతీయులపై పాక్ నావికాదళం కాల్పులు

- Advertisement -
- Advertisement -
Pak navy firing
ఒకరు మృతి

గుజరాత్: పాకిస్థాన్ నావికాదళం గుజరాత్ తీరంలో, అరేబియా సముద్రంలో భారతీయ మత్సకారులపై కాల్పులు జరిపింది.గుజరాత్‌కు చెందిన ద్వారకా వద్ద గల ఓఖా పట్టణం సమీపంలో ‘జల్‌పరీ’ అనే పడవపై పాకిస్థాన్ నావికాదళం కాల్పులు జరిపింది. అందులో ఒక మత్యకారుడు చనిపోయాడు. మరొకరు గాయపడ్డారు. మరి ఆరుగురు అపహరణకు గురయ్యారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News