Saturday, May 4, 2024

దావన్, గిల్ ఔట్.. 146/2

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్ పై ఓపెనర్లు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శుభమన్ గిల్ 50 పరుగులు చేసి పరుగుజన్ బౌలింగ్ లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. శిఖర్ ధావన్ 72 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో ఫిన్ అలెన్ కు క్యాచ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(11), రిషబ్ పంత్(10) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News