Friday, June 20, 2025

పెద్దఅంబర్ పేటలో రోడ్డు ప్రమాదం: కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్ పేట వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డులోని సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్‌ను బైక్ ఢీకొట్టడొంతో కానిస్టేబుల్ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు యాద్రాద్రి పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాన్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన సొంతూరు తొర్రూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News