Home Search
అంతిమయాత్ర - search results
If you're not happy with the results, please do another search
మన్మోహన్సింగ్ అంతిమయాత్ర ప్రారంభం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభిమైన అంతియాత్ర... నిగమ్బోధ్ ఘాట్కు మన్మోహన్సింగ్ కు కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద...
కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతోంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రకు వివిధ...
లాస్య నందిత అంతిమయాత్రలో పాడె మోసిన హరీశ్రావు
లాస్య నందిత మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన హరీశ్రావు
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ...
మనతెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మరణవార్త తెలియగానే మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావు హుటాహుటిన...
రాహుల్ పాదయాత్ర… బిజెపి అంతిమయాత్ర
డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధానిలే...
లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజన్ షెడ్కు పోయింది
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదు
నాగ్పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ...
వలిగొండలో కాంగ్రెస్ నాయకుడి అంతిమయాత్రలో పాల్గొన్న కోమటి రెడ్డి
వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నర్సయ్య శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు. శనివారం నర్సయ్య స్వగ్రామం నర్సాయిగూడెంలో జరిగిన నర్సయ్య అంతిమయాత్రలో ఎంపి...
ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర.. భారీగా తరలివచ్చిన అభిమానులు
హైదరాబాద్: ప్రజా గొంతుక, యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర.. గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్బండ్ మీదుగా అల్వాల్ భూదేవినగర్లోని ఆయన...
ట్యాంక్బండ్ మీదుగా గద్దర్ అంతిమయాత్ర…
హైదరాబాద్:ప్రజా గొంతుక, యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర ట్యాంక్బండ్ మీదుగా సాగనుంది. అపోలో స్పెక్ట్రా అమీర్పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, ప్రజల సందర్శనార్ధం ఆయన...
బాల్య స్నేహితుడి అంతిమయాత్రలో పాల్గొన్న పోచారం
హైదరాబాద్:బాల్య స్నేహితుడు, నిజామాబాద్ జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సాలంబిన్ అలీ పార్ధీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం...
ఆనవాళ్లు వాళ్ల వాళ్లకు
విజయ్ రూపానీ భౌతిక కాయం అప్పగింత
32 మృతదేహాల అవశేషాలకు డిఎన్ఎ పూర్తి
వారి వారి బంధువులకు అందించే ఏర్పాట్లు
మృతులు ఎవరెవరు తేల్చడం సంక్లిష్టం
అహ్మదాబాద్ : గుజరాత్ రెండుసార్ల ముఖ్యమంత్రి విజయ్...
మాగంటి గోపీనాథ్కు కన్నీటి వీడోలు
గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ ప్రభుత్వ లాంఛనాలతో
అంత్యక్రియలు సిఎం రేవంత్, పలువురు మంత్రుల నివాళి మాగంటి
భౌతికకాయాన్ని చూసి విలపించిన కెసిఆర్ పాడె మోసిన...
‘ఆపరేషన్ సిందూర్’లో ఐదుగురు సైనికులు చనిపోయారు: రాజీవ్ ఘాయ్
'ఆపరేషన్ సిందూర్'లో ఐదుగురు సైనికులు అమరులయ్యారని డిజిఎంఓ రాజీవ్ ఘాయ్ చెప్పారు. ఆదివారం వీడియా సమావేశంలో 'ఆపరేషన్ సిందూరు' అనంతరం నెలకొన్న పరిస్థితుల వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ అమరులైన ఐదుగురు జవాన్లు,...
అసమానతలపై గళమెత్తిన గద్దర్
ప్రజావాగ్గేయకారుడు, ప్రజాకవి, కళాకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలైంది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లా...
అమ్మమ్మ పాడె మోసిన రానా
అమరావతి: తణుకులో నటుడు రానా దగ్గుబాటి తన అమ్మమ్మ పాడె మోశాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎంఎల్ఎ వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి...
సోదరి సకలమ్మ పార్థివదేహానికి కెసిఆర్ నివాళి
బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు....
సంస్కర్తకు సెలవు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఢిల్లీలోని
ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్బోథ్ ఘాట్
వరకు అంతిమయాత్ర భారీ సంఖ్యలో హాజరైన
అభిమానులు నివాళులర్పించిన భూటాన్ రాజు
వాంగ్చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి...
సైనిక లాంఛనాలతో ముగిసిన మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు
అధికారికంగా సైనిక లాంఛనాలతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు నివాళులర్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నుంచి అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం నిగమ్బోధ్ ఘాట్...
ఆర్థికవేత్తకు అశ్రునివాళి
నిరాడంబరుడికి నివాళులర్పించిన కేంద్ర కేబినెట్ నేడు ఉదయం 11.45 గంటలకు న్యూఢిల్లీలోని నిగంబోథ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు జనవరి 1 వరకు సంతాప దినాలు మన్మోహన్ కోసం స్మారక స్థలాన్ని...
ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
గాంధీ మెడికల్ కాలేజీకి
పార్ధివదేహం అప్పగింత
గన్పార్కు వద్ద
సంతాపసభకు
అనుమతి నిరాకరణ
నివాళులర్పించేందుకు వెళ్లిన
కెటిఆర్కు చేదు అనుభవం
మనతెలంగాణ/హైదరాబాద్ : పౌర హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ...