Home Search
అశోక్ గెహ్లోత్ - search results
If you're not happy with the results, please do another search
షరతులు పెట్టినందుకు గెహ్లోత్ వర్గంపై ఏఐసిసి పరిశీలకుడు అజయ్ మాకెన్ విమర్శ
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ ఇంఛార్జి అజయ్ మాకెన్ సోమవారం అశోక్ గెహ్లాట్ శిబిరంపై షరతులతో కూడిన తీర్మానాన్ని ముందుకు తెచ్చినందుకు విమర్శించారు. దీనిని ప్రయోజనాల విరుద్ధమని(conflict of interest) పేర్కొన్నారు. ఇప్పటికే సిఎల్పి...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకుగాను మల్లికార్జున ఖర్గే తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలో పెను మార్పు కోసం తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిక్షనాయకుడిగా...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. బ్యాంకు మేనేజర్ హత్య
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో సామాన్య పౌరులు, మైనార్టీలపై ఉగ్రవాదుల దాడులు ఆగట్లేదు. మొన్నటికి మొన్న ఓ టీవీ నటి, ఆ తరువాత టీచర్ ఉగ్రవాదుల దాడికి బలికాగా, తాజాగా ఓ బ్యాంకు...
మహామహులకు ‘మహమ్మారి’
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్లు వైరస్బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి...
రాజీ’స్థాన్’?
రాజస్థాన్లో రాజకీయ వేడి
రిసార్టులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గెహ్లోత్కు సిఎల్పి మద్దతు
రెబెల్స్పై వేటుకు తీర్మానం
సచిన్తో రాజీకి బేరాలు
మంత్రివర్గ విస్తరణ పావులు?
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్లో కాంగ్రెస్ చిచ్చుఇప్పుడు రిసార్టుల స్థాయికి చేరుకుంది....
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్
సిద్ధరామయ్య చేత సిఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్, ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ ప్రమాణం, కేబినెట్ మంత్రులుగా మరో ఎనిమిది మంది, ఖర్గే కుమారుడికి మంత్రివర్గంలో స్థానం, హాజరైన రాహుల్, ప్రియాంక, ఏడు...