Home Search
జగన్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: షర్మిల
అమరావతి: వైసిపి ఎంఎల్ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్
హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం...
జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన పవన్
అమరావతి: విశాఖ స్టీల్ప్లాంట్, వైసిపి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ లో స్పందించారు. విశాఖ స్టీల్ప్లాంట్ తెలుగువారి ఎమోషన్ అని తెలిపారు. త్యాగం, గౌరవం, స్ఫూర్తికి చిహ్నం విశాఖ...
మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్: చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: తాను సిఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చానని టిడిసి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్ అని విమర్శించారు. ఉండి ప్రజాగళం...
ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి: పట్టాభి
అమరావతి: ఐదేళ్లలో సిఎం జగన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని టిడిపి నేత పట్టాభి రామ్ కొమ్మారెడ్డి విమర్శించారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని,...
99 శాతం హామీలను అమలు చేశాం: సిఎం జగన్
తన పాదయాత్రలో చూసిన సమస్యలకు పరిష్కారంగా ఈ ఐదేళ్ల పాలన కొనసాగిందని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేసి తీరు.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. అసెంబ్లీ...
మోడీని నిలదీసే ధైర్యం జగన్కు లేదు.. ఓట్లేందుకు వేయాలి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని...
జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల
అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?,...
ఏపిని జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు:చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మాజీ సిఎం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం కదిరి పట్టణలోని ఎస్ఆర్ఎస్టి కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి...
జగన్ను సాగనంపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దు: సునీతా
హైదరాబాద్: సాధారణంగా హత్య కేసు నాలుగు, ఐదు రోజుల్లో తేలుతుందని, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె...
పూరీ జగన్నాథ రత్నభాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ
భువనేశ్వర్ : ప్రఖ్యాత పూరీ క్షేత్రం లోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్నభాండాగారంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. మూసి ఉన్న ఈ రత్నభాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగినా...
సిఎం జగన్కు ప్రాణహాని
హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్కు ప్రాణహాని ఉందని ఆ...
జగన్కు వ్యతిరేకంగా ఎంపి రఘురామ దాఖలు చేసిన పిటిషషన్పై విచారణ షురూ…
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలంటూ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణ రాజు ఎపి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ మొదలైంది. సిఎం...
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు
నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు
8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల...
‘ఆ నిధులను ఏం చేశావు జగన్’
అమరావతి: అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదన్నట్లుగా జగన్ ప్రభుత్వం తీరు ఉందని బిజెపి నేత సత్య కుమార్ విమర్శించారు. శుక్రవారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎపిలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు....
జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది: చంద్రబాబు
అమరావతి: తుగ్లక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భర్తిస్తారా? అని ఆంధ్రా ప్రజలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఓటు అనే వజ్రాయుధంతో...
జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
విశాఖపట్నం రామానాయుడు భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల లే అవుట్ చేసి విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎపి సర్కార్, ప్రతివాదులకు...
ఆ సిఎంను ఇంటికి పంపించారు… జగన్నూ పంపిస్తారు: రామకృష్ణ
అమరావతి: జగన్ పాలనలో మంత్రులకు స్వేచ్ఛ లేదని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సమవేశం ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడారు. లక్ష మంది...
ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యారంగం మార్పువైపు అడుగులు పడాలని, అభివృద్ధి సాధనంగా ఉన్న విద్యారంగం నూతన ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత కావాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొపెసర్. కె. నాగేశ్వర్...