Home Search
డిఆర్డిఒ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్కు కీలక సమాచారం.. పుణే డిఆర్డిఒ సైంటిస్టు అరెస్టు
పుణే : గూఢచార్యం అభియోగాలపై స్థానిక డిఆర్డిఒ సైంటిస్టు ఒకరిని గురువారం ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్ ) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పేరు వెల్లడించలేదు. అయితే ఆయన పాకిస్థానీ ఏజెంట్లకు...
రోహిణీ కోర్టు పేలుడు కేసు.. డిఆర్డిఒ శాస్త్రవేత్త అరెస్ట్
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి ఓ డిఆర్డీవో శాస్త్రవేత్తను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ శనివారం అరెస్టు చేసింది. న్యాయ వివాదాల నేపథ్యంలో...
రాడార్ క్షిపణులను విధ్వంసం చేసే డిఆర్డిఒ చాఫ్ టెక్నాలజీ
న్యూఢిల్లీ : రాడార్తో పనిచేసే శత్రువుల క్షిపణులను విధ్వంసం చేయగల అత్యంత ఆధునిక చాఫ్ టెక్నాలజీని డిఆర్డిఒ అభివృద్ధి చేసింది. దీనివల్ల భారత వైమానిక యుద్ధ విమానాలకు శత్రు క్షిపణుల నుంచి రక్షణ...
2డిజి డ్రగ్ వినియోగంపై డిఆర్డిఒ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు డిఆర్డివొ తయారు చేసిన పొడి రూపం లోని ఔషధం ఎలా వాడాలో తెలియచేసే మార్గదర్శకాలను డిఆర్డిఒ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణ లోనే ఈ ఔషధాన్ని వాడాలని,...
పినాకా రాకెట్ పరీక్ష సక్సెస్ : డిఆర్డిఒ
న్యూఢిల్లీ: ఆధునీకరించిన పినాకా రాకెట్ పరీక్ష విజయవంతమైందని డిఆర్డిఒ తెలిపింది. ఒడిషా చాందీపూర్ తీరంలోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం ఈ పరీక్ష నిర్వహించామని డిఆర్డిఒ ట్విట్ చేసింది. వరుసగా ఆరు...
డిఆర్డిఒ కోవిడ్-19 నమూనా సేకరణ కోసం కియోస్క్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబోరేటరీ(డిఆర్డీఎల్), కోవిడ్19ను ఎదుర్కొవటానికి డిఆర్డిఒ ఉత్పత్తుల పోర్ట్పోలియోకు కోవ్సాక్ కోవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్ను అభివృద్ధి పర్చడం ద్వారా మరో ఉత్పత్తిని...
“అగ్నిప్రైమ్ ” కొత్తతరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో అగ్నిప్రైమ్ అనే కొత్తతరం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం...
మిషన్ దివ్యాస్త్ర జయప్రదం
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. తన ‘మిషన్ దివ్యాస్త్ర’ కింద ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్...
పాక్ నౌకలో అణు యంత్రాలు
చైనా నుంచి కరాచీ వెళ్తున్న నౌక
ముంబై పోర్టులో నిలిచి వేసిన భారత భద్రత బలగాలు
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల...
చైనా-పాక్ సరుకు నౌక పట్టివేత
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల ఇక్కడి నహ్వ షేవా పోర్టులో నిలిపివేసి, తమ అదుపులోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్లోని...
సైన్యంలో చేరిన స్వదేశీ మోడ్యులర్ బ్రిడ్జి
న్యూఢిల్లీ : 46 మీటర్ల పొడవైన స్వదేశీ తయారీ మోడ్యులర్ బ్రిడ్జిని మంగళవారం సైన్యంలో చేర్చారు. ఢిల్లీ లోని మనెక్షా సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండే ,...
ఆకాశ్ ఎన్జి క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ : ఒడిశా తీరం నుంచి నవ తరం ఆకాశ్-ఎన్జి క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దీనితో మన దేశ సైనిక సత్తాకు మరింత పదును చేకూరినట్లు అయింది. ఒడిశా చాందీపూర్లోని...
‘ప్రళయ్’ పరీక్ష సక్సెస్
బాలాసోర్ : ఉపరితలం నుండి ఉపరితలానికి దూసుకువెళ్లే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రళయ్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుండి మంగళవారం ఉదయం 9.50 గంటలకు ఈ...
గగన్యాన్ కోసం ఇస్రో పారాచ్యూట్ పరీక్షలు
బెంగళూరు: తిరువనంతపురం కేంద్రంగా గల ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( విఎస్ఎస్సి ) గగన్యాన్ మిషన్ కోసం రెండు రోజుల పాటు విజయవంతంగా పారాచ్యూట్ పరీక్షలను నిర్వహించింది. చండీగఢ్...
విద్య పట్ల మన దృక్పథం మారాలి ఒయు రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ
హైదరాబాద్ : ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానాన్ని సమీక్షించి విద్య పట్ల మన దృక్పథం మారాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ అన్నారు. ఒయు బి.ఇడి కళాశాలలో మంగళ,బుధవారాలలో నిర్వహిస్తున్న జాతీయ...
రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి
మహబూబ్నగర్ : రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ...
దృఢ సంకల్పంతో మారిన గ్రామాల రూపురేఖలు
రఘునాథపాలెం : అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో గ్రామాల స్వరూపమే మార్చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : కొత్త తరం అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్నిప్రైమ్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్నిశ్రేణి క్షిపణుల్లో ఒకటైన దీనిని ఒడిశా తీరం లోని బాలాసోర్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం...
నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభం : రాహుల్
న్యూఢిల్లీ : దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభంలా నిలిచి, దేశం ఆలోచనలు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశవంతం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. నెహ్రూ...
గూఢచర్యం కేసులో జర్నలిస్ట్ అరెస్ట్
న్యూఢిల్లీ : దేశ రక్షణ రంగానికి చెందిన కీలక రహస్య సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందించారన్న నేరంపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రఘువంశీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను కేంద్ర దర్యాప్తు...