Home Search
పిహెచ్డి ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
ఒయు పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒయు వైస్ ఛాన్స్లర్ డి. రవిందర్ యాదవ్ గురువారం ఫలితాలు విడుదల చేశారు. 47 సబ్జెక్టుల్లో పిహెచ్డి ప్రవేశాల కోసం డిసెంబర్...
ఓయూ పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల..
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పిహెచ్డి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశాలను రెండు కేటగిరీలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ 1 కింద ప్రవేశాలకు జాతీయస్థాయి ఫెలోషిప్ పొందిన వారు...
గేట్ ఫలితాలలో సత్తా చాటిన తెలుగు విద్యార్థి
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎం.టెక్, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థి సత్తా...
విసిల ఎంపికలో రాష్ట్రాల పాత్ర శూన్యం
1956లో పార్లమెంటులో ఆమోదించిన చట్టం ద్వారా ఇది చట్టబద్ధతను సంతరించుకున్నది. అప్పట్లో యుజిసి కేవలం నిధుల పంపిణీ, విశ్వవిద్యాలయాల పనిని వాటి మెరుగుదలను సమన్వయం చేసే కార్యక్రమాలను నిర్వహించేది. అయితే 2014లో బిజెపి...
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
కర్కాటక రాశివారికి ఈ ఏడాది డబ్బే డబ్బు!
ఆదాయం : 14 వ్యయం : 02
రాజ : 06 అవమానం : 06
పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
హరిత విప్లవ పితామహుడు
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత ‘భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంత కాలంగా...
విద్యాసంస్థల్లో వివక్ష వద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యాసంస్థల్లో సహ అనుభూతి పెంపొందించడం ద్వారా వివక్షకు స్వస్తి పలకాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో దళితులు, ఆదివాసీ వర్గాలకు చెందిన...
విద్యార్ధులు క్రమశిక్షణతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/మహబూబ్ నగర్: విద్యార్ధులను తరగతి గది నుండి ప్రపంచం వైపు తీసుకువెళ్లడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. గురువారం...
నక్సలైట్ అవుతా అనుకోలేదు: కన్నీళ్లు పెట్టుకున్న సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ములుగు ఎంఎల్ఎ సీతక్క డాక్టరేట్ అందుకున్నారు. తన పిహెచ్డి పట్టా సమర్పించి డాక్టరేట్ అందుకున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలతో, అభిమానులతో పంచుకున్నారు....