Home Search
భారత క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు
రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
ఐసిసి ప్లేయర్ ఆఫ్ది మంత్ క్రికెటర్లుగా దీప్తి, కమిన్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డులను ఈసారి ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్)లు అందుకున్నారు. డిసెంబర్ నెలకు సంబంధింని ప్లేయర్ ఆఫ్ది...
నేడు అఫ్గాన్తో భారత్ తొలి టి20 మ్యాచ్.. కోహ్లీ దూరం
మొహాలీ: భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు గురువారం తెరలేవనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్లో ఆతిథ్య...
నేడు భారత్-సౌతాఫ్రికా చివరి వన్డే
పార్ల్: భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం మూడో, చివరి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా, రెండో...
భారత్-సౌతాఫ్రికా రెండో టి20కి వరుణుడి ముప్పు!
గెబెహరా: భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టి20కి వరుణుడి ప్రమాదం పొంచి ఉంది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి20 వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే...
డబ్లూపిఎల్ వేలం పాట బరిలో 165 మంది క్రికెటర్లు!
ముంబై: వచ్చే ఏడాది జరిగే మహిళా ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ రెండో ఎడిషన్ కోసం డిసెంబర్ 9న క్రికెటర్ల్ల వేలం పాట జరుగనుంది. ముంబై నగరం వేదికగా వేలం పాట జరుగుతుంది. వేలం...
నేడు కివీస్తో భారత్ సమరం
ధర్మశాల: ప్రపంచకప్లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాన్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర పోరు జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. ఈ మ్యాచ్లోనూ గెలిచి...
భారత క్రికెట్లో విరాట్ కోహ్లిది ప్రత్యేక స్థానం..
ముంబై: భారత క్రికెట్లో విరాట్ కోహ్లిది ప్రత్యేక స్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్లోనే కాకుండా ఫిట్నెస్లోనూ అతను అందరికీ ఆదర్శమే. భారత ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం నిర్వహించే యోయో టెస్టులో...
భారత్ ఆస్ట్రేలియాది క్రికెట్ను మించిన బలీయ బంధం: మోడీ
సిడ్నీ : క్రికెట్, రుచికరమైన వంటల అనుబంధం, దీనికి మించిన విశిష్టమైన పరస్పర నమ్మకం , ఆదరణీయభావం భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మూడు...
సమరోత్సాహంతో భారత్.. నేడు ముంబైలో తొలి వన్డే
సమరోత్సాహంతో భారత్
భారీ ఆశలతో ఆస్ట్రేలియా
నేడు ముంబైలో తొలి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్వర్క్లో
ముంబై: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వన్డే సమరానికి సర్వం సిద్ధమైంది. భారత్ వేదికగా జరిగే వన్డే...
మళ్లీ తండ్రైన భారత పేస్ బౌలర్..
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ తండ్రయ్యాడు. ఉమేశ్ భార్య తాన్యా వధ్వా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్ తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు....
బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించిన క్రికెటర్లు సిరాజ్, మాలిక్ (వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: ఆస్ట్రేలియాపై ఫోర్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ కోసం నాగపూర్ చేరుకున్న భారత క్రికెటర్లకు ఒక హోటల్లో స్వాగతం పలికిన సందర్భంగా సింధూరం బొట్టు పెట్టుకోవడానికి మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ నిరాకరించడం...
ఉప్పల్ లో తొలి వన్డే: భారత్ బ్యాటింగ్..
హైదరాబాద్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్...
నేడు ఉప్పల్లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకరిగా పేరున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సమరానికి బుధవారం తెరలేవనుంది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఉప్పల్)...
జూనియర్ ఎన్టిఆర్తో భారత క్రికెటర్ల భేటి
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లు నగరంలో సందడి చేశారు. మంగళవారం టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్,...
ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
హైదరాబాద్: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు(బుధవారం) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య...
సిరీస్పై భారత్ కన్ను
సిరీస్పై భారత్ కన్ను
కివీస్కు పరీక్ష, నేడు చివరి టి20
నేపియర్:రెండో టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా మంగళవారం న్యూజిలాండ్తో జరిగే చివరి పోరుకు ఆత్మ విశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను...
ఇక భారత్ వంతు
అడిలైడ్: టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం ఇంగ్లండ్తో జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఇప్పటికే ఫైనల్కు చేరుకోవడంతో ఇక అందరి దృష్టి టీమిండియాపై...
తిరువనంతపురం చేరుకున్న భారత్, సౌతాఫ్రికా..
తిరువనంతపురం: సౌతాఫ్రికాతో జరిగే తొలి టి20 మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం తిరువనంతపురం చేరుకుంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా త్రివేండ్రం బయలుదేరి వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మతో...
భారత క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి: ఆడమ్ గిల్క్రిస్ట్
మెల్బోర్న్: భారత క్రికెటర్లను విదేశీ లీగ్లలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్లలో ఒక్క భారత్ తప్ప దేశాల క్రికెటర్లు...