Wednesday, July 16, 2025
Home Search

భారత క్రికెటర్లు - search results

If you're not happy with the results, please do another search

భారత్ మిస్సైల్ దాడి.. తృటిలో తప్పించుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

భారత మిస్సైల్ దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాలు డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు...
India will win T20 World Cup: Former cricketers

భారత్.. ఈసారి టి20 ప్రపంచకప్ గెలుస్తుంది: మాజీ క్రికెటర్లు

టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ అసాధారణ ఆటతో అలరించిందని, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుందనే నమ్మకాన్ని...
Dilip Doshi

బ్యాడ్ న్యూస్.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (Dilip Doshi) (77) సోమవారం కన్నుమూశారు. లండన్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1979-1983 కాలంలో ఆయన...
Mumbai Indians IPL

ముంబై ఇండియన్స్‌లోకి ఇద్దరు స్టార్ క్రికెటర్లు

ముంబై: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చల్లబడిన నేపథ్యంలో తాత్కాలికంగా రద్దైన ఐపిఎల్(IPL) మళ్లీ ప్రారంభంకానుంది. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపిఎల్‌లో పాల్గొనేందుకు రాలేకపోతున్నారు. కొంతమంది ఆటగాళ్లు...
Foreign cricketers in panic

భయాందోళనలో విదేశీ క్రికెటర్లు?

ముంబై: భారత్‌పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపిఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న విదేశీ క్రికెటర్లలో ఆందోళన నెలకొంది. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ...
Indian Cricketers Reaction On Operation Sindoor

ఆపరేషన్ సింధూర్.. ‘జై హింద్’ అంటున్న క్రికెటర్లు..

న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం...
Ind vs Aus

ఆత్మవిశ్వాసంతో భారత్

జోరుమీదున్న ఆస్ట్రేలియా నేడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్ సమరం దుబాయి: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం దుబాయి వేదికగా తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ పోరులో కిందటి రన్నరప్...
Kapil dev support BCCI

క్రికెటర్లు వాళ్లను తీసుకెళ్లడం తప్పుకాదు: కపిల్

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోర ఓటమిని చవి చేసిన విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ కీలక ప్రకటన జారీ చేసింది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులకు పరిమితులు విధిస్తూ...

ఏందయ్యా ఆ బ్యాటింగ్.. పాండ్యాపై మాజీ క్రికెటర్లు ఫైర్

ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మూడో టీ20లో హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు పాండ్యా ఆట తీరుపై మండిపడుతున్నారు. టీ20లో ఆది నుంచే వేగంగా ఆడాల్సి ఉంటుందని.....

IPL 2025 Auction: మెగా వేలం బరిలో 574 మంది క్రికెటర్లు

ముంబై: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో పాల్గొనే క్రికెటర్ల జాబితాను బిసిసిఐ ప్రకటించింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో...
Ind vs NZ Test series

మరో క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి

బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్...

ఆసక్తికరంగా రెండో టెస్టు.. గెలుపే లక్ష్యంగా భారత్ దూకుడు

కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు నుంచే వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ సోమవారం నాలుగో రోజు...

నేటి నుంచి రెండో టెస్టు.. క్లీన్‌ స్వీప్‌పై భారత్ కన్ను

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది....
IND vs SL 1st ODI

నేడు లంకతో తొలి వన్డే.. ఫేవరెట్‌గా భారత్

కొలంబో: శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది....
India's second T20 match against South Africa

నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20 మ్యాచ్..

సౌతాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్ భారత్‌కు సవాల్‌గా మారింది. తొలి టి20లో సౌతాఫ్రికా చేతిలో భారత మహిళలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరులో...
Team India reached delhi airport

భారత్ కు చేరుకున్న టీమిండియా… ఘన స్వాగతం

ముంబై: 13 సుదీర్ఘ విరామం తర్వాత  ఐసిసి టి20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో...

కెనడాతో భారత్ మ్యాచ్ రద్దు

కెనడా భారత్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్‌ఎ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ గ్రూప్ నుంచి భారత్‌తో పాటు ఆతిథ్య అమెరికా టీమ్ సూపర్8కు అర్హత సాధించాయి. మ్యాచ్ ఆరంభానికి...

టీ20 వరల్డ్ కప్ 2024కు భారత జట్టు ప్రకటన.

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో 15 మంది సభ్యుల బృందాన్ని మంగళవారం వెల్లడించింది. జట్టులో యువ క్రికెటర్లు శివం దూబే, యశస్వి...
India vs England 4th test in Ranchi

రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు

రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్‌కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
Deepti Cummins as ICC Player of the Month cricketers

ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ క్రికెటర్లుగా దీప్తి, కమిన్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డులను ఈసారి ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్)లు అందుకున్నారు. డిసెంబర్ నెలకు సంబంధింని ప్లేయర్ ఆఫ్‌ది...

Latest News