Home Search
భారత క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
ఆత్మవిశ్వాసంతో భారత్..
ఆత్మవిశ్వాసంతో భారత్
మరో సిరీస్పై కన్ను, నేడు ఇంగ్లండ్తో తొలి వన్డే
లండన్: ఇప్పటికే టి20 సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. వన్డేల్లోనూ గెలిచి సిరీస్ను విజయవంతంగా...
భారత్-శ్రీలంకతో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు...
చారిత్రక మ్యాచ్కు ‘భారత్ సిద్ధం’
జోరుమీదున్న విండీస్, నేడు తొలి వన్డే
అహ్మదాబాద్: చారిత్రక 1000వ వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ...
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్ సమరం
అంటిగువా: అండర్19 ప్రపంచకప్ తుది పోరుకు భారత యువ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన...
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు..
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు
తుది జాబితా ప్రకటించిన బిసిసిఐ
ముంబై: బెంగళూరు వేదికగా ఈ నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో మొత్తం 590...
విండీస్తో సిరీస్ భారత్కు సవాల్ వంటిదే..
మన తెలంగాణ/క్రీడా విభాగం: దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు సొంత గడ్డపై వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సవాల్గా మారింది. కొంత కాలంగా టీమిండియా అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది....
ప్రేక్షకులు లేకుండానే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
సెంచూరియన్: భారత్సౌతాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా,...
టెస్టు సమరానికి భారత్ రెడీ!
ముంబై: న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ముంబై...
తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’
టోక్యో ఒలింపిక్స్లో బారత్ బోణీ
వెయిట్లిఫ్టింగ్లో వెండి పతకం
రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్...
భారత్-శ్రీలంక మ్యాచ్ సమయాల్లో మార్పులు
కొలంబో: భారత్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో మరో మార్పు జరిగింది. కరోనా కారణంగా ఇప్పటికే సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి మంగళవారం ప్రారంభం కావాల్సి సిరీస్ను ఈ...
భారత్లో దిగిన లంక క్రికెటర్ల విమానం
కొలంబో: ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక క్రికెట్ జట్టుకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇంధన సమస్య తలెత్తడంతో లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న విమానాన్ని హఠాత్తుగా భారత్లో దించాల్సి వచ్చింది. దీంతో అందులో...
స్వదేశానికి ఇంగ్లండ్ క్రికెటర్లు..
న్యూఢిల్లీ :ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విదేశీ క్రికెటర్లను వారి వారి సొంత దేశాలకు పంపించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐపిఎల్కు ప్రాతినిథ్యం వహించిన 8...
భారత్ నుంచి టి20 వరల్డ్కప్ తరలిపోయినట్టేనా?
ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఇక్కడి నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఐపిఎల్ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది....
రెండు జట్లకు సరిపడే క్రికెటర్లు ఉన్నారు
అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్లోనే భారత జట్టుకు ఉన్నంత పటిష్టమైన రిజర్వ్బెంచ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో రెండు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక...
భారత్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
లండన్: భారత్తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లు జానీ బెయిర్స్టో, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న స్టార్...
సిరీస్పై భారత్ కన్ను
సిరీస్పై భారత్ కన్ను
గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, రేపటి నుంచి గబ్బాలో చివరి టెస్టు
బ్రిస్బేన్: సిడ్నీ టెస్టులో అసాధారణ ఆటతో అలరించిన టీమిండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి...
స్టార్లు లేకున్నా భారత్దే పైచేయి
స్టార్లు లేకున్నా భారత్దే పైచేయి
అద్భుత ఆటతో అలరిస్తున్న టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువే. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా పలువురు కీలక...
టీమిండియాకు షాక్.. ఐసోలేషన్కు ఐదు క్రికెటర్లు
టీమిండియాకు షాక్
ఐసోలేషన్కు ఐదు క్రికెటర్లు, నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు
మెల్బోర్న్: మూడో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్కు పంపించారు....
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు తొలి టి20
కాన్బెర్రా: ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా కనీసం ట్వంటీ20 సిరీస్నైన సాధించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా జరిగే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా...
స్వదేశానికి సౌతాఫ్రికా క్రికెటర్లు
కోల్కతా: భారత్తో జరగాల్సిన వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దు కావడంతో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మంగళవారం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. కోల్కతా నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు సొంత దేశానికి ప్రయాణమయ్యారు....