Wednesday, July 16, 2025
Home Search

భారత ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

భారత్‌తో సంబంధాలకు ట్రంప్ ప్రభుత్వం ప్రాథమ్యం

న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలకు ప్రాథమ్యం ఇస్తున్నదని, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని పటిష్ఠమైనదిగా మార్చేసత్తా ఆ దేశానికి ఉందని, చైనాతో సమర్థంగా పోటీ పడే విషయంలో అది‘ముఖ్య భాగస్వామి’...

భారతీయులకు శుభవార్త.. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం

న్యూఢిల్లీ : భారతీయులకు విజిటర్స్ వీసాల నిరీక్షణ సమయం మరింతగా తగ్గించేందుకు అమెరికా అధికార యంత్రాంగం యత్నిస్తోంది.యుఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ సహాయ కార్యదర్శి రెనా బిట్టర్ గురువారం ఈ విషయం తెలిపారు....
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...

బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్‌కు కీలక పదవి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త , మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్...
Asaduddin Owaisi

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
Chada venkat reddy comments on Modi govt

మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది: చాడ

  మన తెలంగాణ/హైదరాబాద్: దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్...

రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగం:సిఎం రేవంత్ రెడ్డి

రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయని, సమతుల్య విధానంతో ఈరోజు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్...

ఉద్యోగాల కల్పనపైనే ప్రభుత్వం దృష్టి

దేశవ్యాప్తంగా 16వ రోజ్‌గార్ మేళా ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, గుంతకల్లు, గుంటూరుతో సహా జాతీయ స్థాయిలో 47 ప్రదేశాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 16వ...

మా ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదు

కర్నాటక తరహాలో ఎలాంటి ఒప్పందాలు లేవు అందరం కలిసి టీమ్ వర్క్ చేస్తున్నాం హెచ్‌సియులో రోహిత్ వేముల ఆత్మహత్యకు పరోక్ష కారణమైన రాంచందర్‌రావుకు బిజెపి ప్రమోషన్ ఇవ్వడం దారుణం రాష్ట్రంలో డబుల్ సర్కార్...
Dalai Lama diplomatic test India

దలైలామా ఎంపిక.. భారత్‌కు పరీక్ష

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక భారత్‌కు దౌత్యపరమైన పరీక్షగా తయారైంది. వారసుడి ఎంపికకు తమ ఆమోద ముద్ర తప్పనిసరి అంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. 15వ...

భారత్ ఫ్యూచర్ సిటీ…దేశానికి కానుక

కుతుబ్‌షాహీలు హైదరాబాద్‌ను నిర్మించారు చంద్రబాబు, వైఎస్ సైబరాబాద్‌కు జీవం పోశారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ చేస్తున్నది హైదరాబాద్‌కు దేశంలోని నగరాలతో కాదు.. అంతర్జాతీయ నగరాల తోనే పోటీ అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు,...
BRS collaborating BC Reservations

బిసి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి: కవిత

హైదరాబాద్: భారత్ ప్రధాని నరేంద్రమోడీ వద్దకు సిఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ప్రశ్నించారు. బిజెపిపై ఒత్తిడి తీసుకురావాలని ఖర్గేకు లేఖ రాస్తున్నామని, జూలై...

పాక్ చెరలో 246 మంది భారతీయ ఖైదీలు

భారత్, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను మంగళవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 246 మంది...

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం.. భారత్ కు 17 మంది తెలంగాణ వాసులు

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ పౌరులకు పూర్తి సాయం ఇప్పటివరకు 23 మందికి ప్రభుత్వం నుంచి సాయం మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల...
Iran Israel war

భారత్‌కు పశ్చిమాసియా సెగ

ఉరుము ఉరిమి మంగలంమీద పడిన చందంగా ఇరాన్ -ఇజ్రాయెల్ (Iran Israel war) మధ్య రగిలిన యుద్ధజ్వాలల ప్రభావం పరోక్షంగా భారత్‌పై పడే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇరాన్- ఒమన్ దేశాలను విభజిస్తూ,...
Operation Sindoor attacks significant

ప్రతిధ్వనించిన భారత్ సందేశం

పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగిన సంగతి తెలిసిందే. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్‌లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది. అత్యంత సాహసోపేతమైన...
Next Generation Geophysics

జియోసైన్సెస్‌లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు

సహజ వనరుల శాస్త్రీయ అన్వేషణలో భారత్ దీర్ఘకాలిక నిబద్ధతకు ఇదో మైలురాయి ‘నెక్స్‌ట్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025’ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: ఖనిజాన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర...
Jitendra Singh Space X

భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: జితేంద్రసింగ్

న్యూఢిల్లీ: మంగళవారం జరిగే స్పేస్‌ ఎక్స్ (Space X) ప్రయోగంలో మరో ముగ్గురితో కలిసి భారత్‌కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి పయనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో స్పేస్ ఎక్స్...
Water shortage for Kharif crops

పాక్‌పై భారత్ ఆపరేషన్ సింధూ…. ఖరీఫ్ పంటలకు నీటి కటకట

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ భారత్‌పై దూకుడుకు దిగింది కానీ, ఈ క్రమంలో కమ్ముకొస్తున్న సింధూ ముప్పును గుర్తించలేకపోయింది. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఓ వైపు సిందూర్ ఆపరేషన్‌తో పాక్‌పై విరుచుకుపడింది. దౌత్య...

వంట నూనెపై దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గించిన ప్రభుత్వం

వంట నూనె దిగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని సామాన్య ప్రజలకు గొప్ప ఊరట ఇవ్వనుంది. ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం...

Latest News