Friday, April 19, 2024
Home Search

భారత ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
India-China Hold 11th Round Of Military Talks

వైద్య సరఫరాల ధరల పెంపును చైనా అరికట్టాలి భారత ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు...

భారతీయులకు శుభవార్త.. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం

న్యూఢిల్లీ : భారతీయులకు విజిటర్స్ వీసాల నిరీక్షణ సమయం మరింతగా తగ్గించేందుకు అమెరికా అధికార యంత్రాంగం యత్నిస్తోంది.యుఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ సహాయ కార్యదర్శి రెనా బిట్టర్ గురువారం ఈ విషయం తెలిపారు....
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...

బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్‌కు కీలక పదవి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త , మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్...
Asaduddin Owaisi

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
Chada venkat reddy comments on Modi govt

మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది: చాడ

  మన తెలంగాణ/హైదరాబాద్: దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్...
Americans to leave India: Biden Govt

భారత్‌కు ప్రయాణించవద్దు: బైడెన్ ప్రభుత్వం

భారత్‌కు ప్రయాణించవద్దు సురక్షితం కాదనుకుంటే వెంటనే వచ్చేయండి అమెరికన్ పౌరులకు బైడెన్ ప్రభుత్వం సూచనలు భారత్‌లో కొవిడ్-19 పరిస్థితిపై అమెరికా ఆందోళన వాషింగ్టన్: అమెరికన్ పౌరులెవరూ భారతదేశానికి ప్రయాణించవద్దని, అలాగే భారతదేశంలోని అమెరికన్ పౌరులతోపాటు తమ దౌత్య కార్యాలయాలలో...
Indian Americans have held key positions in my government:Biden

నా ప్రభుత్వంలో భారత అమెరికన్లు కీలక పదవులు పొందారు

  నాసా శాస్త్రవేత్తలతో జోబైడెన్ రోదసీ శాస్త్రవేత్త స్వాతిమోహన్ సేవల్ని గుర్తు చేసిన అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్: భారతీయ అమెరికన్లు తన ప్రభుత్వంలో కీలక పదవులను పొందారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. బైడెన్ అమెరికా...

ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల

ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్...
Wing Commander Rakesh Sharma on Space flight

భారత అంతరిక్షయానానికి నలభై ఏళ్ళు

రత దేశ మొట్టమొదటి వ్యోమగామి, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, (విశ్రాంత) అంతరిక్షయానం చేసి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. సెప్టెంబరు 20, 1982న భారత వైమానిక దళ పైలట్, స్క్వాడ్రన్ లీడర్ రాకేష్...
UK hikes family visa income requirement by 55%

రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్

ఫ్యామిలీ వీసా కటుతరం వార్షిక వేతన పరిమితి పెంపు 55 శాతం మేర హెచ్చింపు అమలు కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం భారతీయ కుటుంబాలకు...
PM Modi talks with Indian Gamers

భారతీయ గేమర్లతో మోడీ చర్చలు

న్యూఢిల్లీ: గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భౠరతీయ గేమర్లతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా...
Elon Musk to meet PM Modi on India visit

భారత్‌లో మస్క్ పర్యటన

 ప్రధాని మోడీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
India does not interfere in Canadian elections

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
US Ambassador Eric Garcetti praised on India

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
Amit Shah

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...
Advani

అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి...
President Droupadi Murmu awarded the Bharat Ratna to P V Narasimha Rao

భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
Droupadi Murmu presents Bharat Ratna award to former PM PV Narasimha Rao

రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...

Latest News