Friday, July 4, 2025
Home Search

ముజఫర్‌నగర్ - search results

If you're not happy with the results, please do another search

సంభాల్‌లో బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం కొనసాగింపు

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లోకి బయటి వ్యక్తులు, ప్రజా ప్రతినిధుల ప్రవేశంపై నిషేధాన్ని అధికార యంత్రాంగం డిసెంబర్ 10వ తేదీ వరకు పొడిగించడంతో సంభాల్ ఎంపితోసహా పలువురు సమాజ్‌వాది పార్టీ ప్రజాప్రతినిధులను సంభాల్‌లోకి రాకుండా...

ఈసీ కొరడా..ఏడుగురు పోలీస్‌ల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డుల తనిఖీలకు సంబంధించి బుధవారం నాడు తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. సమాజ్‌వాదీ ఇచ్చిన ఫిర్యాదు మేరు ఓటర్‌గైడ్‌లైన్స్ ఉల్లంఘనకు పాల్పడిన ఏడుగురు...
Supreme Court

నిరుపేద దళిత విద్యార్థికి సుప్రీం భరోసా

జెఇఇ అడ్వాన్డ్‌లో అర్హత సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి ధన్‌బాద్‌లో సీటు సంపాదించినప్పటికీ యాక్సెప్టెన్స్ ఫీజు కింద రూ. 17,500 కట్టడానికి దబ్బులేక సీటు కోల్పోయిన నిరుపదే దళిత యువకునికి సాయం చేసేందుకు సుప్రీంకోర్టు...
Bronze for Preeti Paul

ప్రీతి పాల్‌కు కాంస్యం

పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. అథ్లెటిక్స్ విభాగంలో స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 100 మీటర్ల టి35 విభాగంలో ప్రీతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం...

వెంటపడి వేధించి యువతిని చేశాడు

ప్రపంచం అంతా నిండా మహామోసం అయిపోతా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 20 ఏళ్ల యువకుడిని యువతిని చేసేశారు. తనకు తెలియకుండానే , తన సమ్మతి లేకుండానే స్థానిక ఆసుపత్రిలో లింగ మార్పిడి ఆపరేషన్...

రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్

రాజస్థాన్‌లోని ప్రముఖ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ సంబంధిత గనిలో బుధవారంతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గనిలోని లిఫ్ట్ కూలిన ఘటనలో సంస్థకు చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఉపేంద్ర కుమార్ పాండే దుర్మరణం...

తొలి దశలో మాదే గెలుపు

ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచి పెట్టుకు పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను యువరాజులుగా...

తొలి దశలో మాదే గెలుపు: అమిత్ షా

మథుర: ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను యువరాజులుగా ఆయన...
Sarabjit Singh's killer shot dead

సరబ్‌జిత్ సింగ్ హంతకుడు అమీర్ సర్ఫరాజ్ పాక్‌లో హతం

ముజఫర్‌నగర్ : భారతీయ ఖైదీ సరబ్‌జిత్ సింగ్‌ను లాహోర్ జైలులో దారుణంగా చంపిన పాక్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్పరాజ్ అలియాస్ తంబా ఆదివారం పాకిస్థాన్‌లో హతమయ్యాడు. లాహోర్ లోని ఇస్లాంపుర...
Mayawati Promises To Make Western Uttar Pradesh

బీఎస్‌పి అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్

ముజఫర్‌నగర్ : కేంద్రంలో తమ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ ) అధికారం లోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి గట్టి చర్యలు చేపడతామని బీఎస్‌పీ అధినేత్రి...
3 Killed after Clashes of 2 Groups over Love Marriage

ఉపాధ్యాయుడిని రివాల్వర్ తో కాల్చిన హెడ్ కానిస్టేబుల్

లక్నో: ఉపాధ్యాయుడిని హెడ్ కానిస్టేబుల్ రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వారణాసిలో ధర్మేంద్ర కుమార్ అనే ఉపాధ్యాయుడు...
3 Killed after Clashes of 2 Groups over Love Marriage

ప్రేమ పెళ్లి… ముగ్గురి హత్య

ముజఫర్‌నగర్(యూపి): ప్రేమ పెళ్లిపై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ముగ్గురి హత్యకు దారి తీసింది. ఫులత్ అనే గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఇరువర్గాలు ఒకే కులానికి చెందిన వారే. ఈ...

21న నాలుగు రాష్ట్రాల్లో రైతుల ధర్నాలు

ముజఫర్‌నగర్ (యుపి) : ఎంఎస్‌పికి చట్టబద్ధతతో సహా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఈ నెల 21న ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు నిర్వహిస్తారని భారతీయ కిసాన్ యూనియన్...
Three arrested for selling ganja

మరుగుతున్న బెల్లం పాకంలోకి యువతి తోసివేత.. ముగ్గురు అరెస్ట్

బాగ్‌పత్(యుపి): ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో బెల్లం తయారీ యూనిట్‌లో లైంగిక వేధింపులు ప్రతిఘటించిన 18 ఏళ్ల దళిత యువతిని మరుగుతున్న వేడి బెల్లం పాకంలో తోసివేసిన సంఘటన జరిగింది. తీవ్రమైన కాలిన గాయాల...

పొగ మంచులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ముజఫర్‌నగర్ : ఉత్తర ప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు వల్ల సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో కనీసం నలుగురు వ్యక్తులు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. దట్టమైన పొగమంచు వల్ల పేలవమైన...
Uttar Pradesh Ghaziabad

చెల్లిని చంపి నదిలో పడేసిన సోదరులు

లక్నో: 18 ఏళ్ల చెల్లి గొంతునులిమి చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుఫియాన్ అనే వ్యక్తి షీబా...
Man ends life after unknowns attack with weapons in Hyderabad

పరువు తీసిందని కూతురు గొంతు కోసిన తండ్రి

లక్నో: కూతురు ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబం పరువుపోతుందని తండ్రి తన కూతురు గొంతో కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

యుపి కాలేజీలో బురఖాల షో..

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో ఓ ముస్లిం విద్యార్థినిలు బురఖాలతోనే ర్యాంప్‌పై కలియ తిరిగింది. ముస్లిం విద్యార్థుల సృజనాత్మకతను చాటేందుకు ఈ షోను నిర్వహించినట్లు ప్రదర్శన జరిగిన శ్రీ...
Man kills sister in Pakistan

పాకిస్థాన్‌లో మరో పరువు హత్య

లాహోర్ : పరువు పేరుతో పాకిస్థాన్‌లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏటా 1000 మంది మహిళలు ఈ విధంగా హత్యలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌నగర్ జిల్లా అలిపుర్...
Six killed in road accident in Muzaffarnagar

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జాతీయ రహదారి 58పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల...

Latest News