Sunday, April 28, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search

ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డుల మృతి

తేజ్‌పూర్ (అస్సాం) అస్సాం సోనిట్‌పూర్ జిల్లాలో శనివారం ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢేకియాజులి అడవి నుంచి సమీపాన ఉన్న ధిరాయి మజులీ గ్రామం...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్‌విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
2 CRPF personnel killed in militant attack in Bishnupur

ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్...
Road accident in khammam

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఖమ్మం రూరల్ మండల పరిదిలోని వరంగల్‌ క్రాస్‌రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం, గోల్‌తండా గ్రామానికి చెందిన బానోత్ భూరి(58) ఏన్కూర్‌లోని...
Indian-origin man shot dead by US police firing

అమెరికా పోలీసు కాల్పులలో భారతీయ సంతతి వ్యక్తి మృతి

న్యూయార్క్: ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్...
Thugs set TDP campaign vehicle on fire

బీహార్‌లో పెళ్లి షామియానాకు మంటలు.. మూడు ఆవులు మృతి

ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురి మృతి పాట్నా: బీహార్‌లోని దర్భంగ జిల్లాలో ఒక వివాహ వేడుకల్లో మంటలు చెలరేగి ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మూడు ఆవులు కూడా మరణించినట్లు పోలీసులు శుక్రవారం...
Amit Shah says implementation of Uniform Civil Code

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం

గుణ(మధ్యప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం...

మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ మృతి (వీడియో వైరల్)

రాజస్థాన్‌లో ఒక వ్యక్తి తన మేనల్లుడి పెళ్లిలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో సంతోషకరమైన వివాహ వేడుక విషాదకరమైన మలుపు తిరిగింది. ఈ ఘటన ఏప్రిల్ 20న జుంజును జిల్లాలోని...
Nizamabad Mallaram forest area

నిజామాబాద్‌లో బోల్తాపడిన డిసిఎం: ఇద్దరు మృతి

వర్ని: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది భక్తులు డిసిఎంలో వెళ్తుండగా కొత్తకోట...

మొక్కజొన్న మిషన్‌లో పడి మహిళ మృతి

బతుకుదెరువుకోసం వచ్చి మహిళ ప్రాణాలను కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయోధ్యపూర్ తండాకు చెందిన కెతావత్‌చంద (32) తుమ్మలపల్లి గ్రామానికి కూలి పనుల...

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఖమ్మ జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ఎల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విజయవాడలోని గుణదలకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరు హైదరాబాద్...
Suryapet District Kodada Mandal

కోదాడలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరంగాపురం గ్రామం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు....
Road accident in nalgonda

గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు....
Jawan committed suicide by gun in Langar House.

గన్ మిస్ ఫైర్.. డిఎస్‌పి మృతి?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ డిఎస్పి శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు....
Karimnagar District Thimmapur Mandal vachunuru

ఈత కోసం వెళ్లి తండ్రీకుమారుడు మృతి

కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ రంగారెడ్డి...
Andhra Pradesh State Nellore District Kavali Musunur Toll Plaza

లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు...

ఇంగీష్ ఛానల్ దాటుతూ ఐదుగురి మృతి

ఉత్తర ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు వెళ్లడానికి అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్ దాటుతుండగా ఐదుగురు మృతిచెందారని ఫెంచి మీడియా వెల్లడించింది. ఉత్తర ఫ్రాన్ లోని విమిరియాక్స్ బీచ్ వద్ద మంగళవారం ఈ మృతదేహాలను కనుగొన్నట్టు...

రెండు హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి

మలేసియా నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మలేసియాలో ఏప్రిల్ 26న జరగనున్న...

ఆర్టిసి బస్సు కిందపడి యువకుడి మృతి

ఆర్టిసి బస్సు కిందపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మేడ్చల్ జిల్లా, సత్యనారాయణపురానికి చెందిన దొంతురి వర్షిత్(23) బైక్‌పై వెళ్తుండగా బైక్...
BUS hit Truck in Uttar Pradesh

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ జాతీయ రహదారిపై ఓ బస్సు ట్రక్కును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు మృతి చెందారు. మరో 21మందికి...

Latest News