Home Search
రిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
రాంచి రిమ్స్ ఎంబిబిఎస్ విద్యార్థిని అరెస్టు
నీట్ యుజి ప్రశ్నాపత్రాలను దొంగలించిన ఒక ఇంజనీర్తో చేతులు కలిపి ప్రశ్నలకు జవాబులు తయారుచేసే ముఠాలో సభ్యురాలిగా పనిచేసిన రాంచిలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో ఎంబిబిఎస్ మొదటి సంవతర్సం విద్యార్థిని...
నీటిగుంతలో పడి అక్కాతమ్ముడు మృతి
నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా, మావల మండలంలో చోటుచేసుకుంది. మావల పరిధిలోని గ్రీన్ సిటీ సమీపంలో సైకిల్పై వెళ్తున్న అక్క వినూత్న (11),...
ఆదిలాబాద్లో ప్రైవేటు బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
ఆదిలాబాద్: ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శివారులో జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో...
ఆసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..పసికందుకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం సీలింగ్ ఫ్యాన్ ఊడి పడిన ఘటనలో పసికందుకు గాయాలయ్యాయి. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ శుక్రవారం స్థానిక ఆరోగ్య కేంద్రంలో...
పిడుగులు పడి ఆరుగురు మృతి
మన తెలంగాణ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో వేర్వేరు ఘటనలో పిడుగు పడి ఆరుగురు మహిళలు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ బేల మండలంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఆరుగురు మృతి...
ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం.. పిడుగుపాటుకు ఆరుగురు మృతి
ఆదిలాబాద్: అకాల వర్షం కారణంగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరిలో 14 మంది వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తనాలు వేసే...
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అమరావతి: శ్రీకాకుళం జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తురాళ్లపాడు వద్ద కోటబొమ్మాళి-శ్రీకాకుళం మార్గంలో జాతీయరహదారిపై దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓడిశాకు చెందిన కొందరు...
అదుపుతప్పి బోల్తా పడిన పెళ్లి వాహనం
ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిరికొండ మండలం, నేరేడిగొండ జి గ్రామస్థులు జైనూర్లోని రాసిమెట్ట గ్రామానికి పెళ్లి శుభకార్యానికి వెళ్లి...
ఆటోనే ఢీకొని బస్సు బోల్తా.. ఒకరు మృతి
ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టి ఆర్టిసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 20 మంది...
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో పుట్టిన రోజు వేడుకులకు వెళ్తున్న కారు టూ వీలర్ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు...
పోసానికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు
సినీ పరిశ్రమలో విభేదాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల...
అధికారుల వేధింపులు తాళలేక..బ్యాంకులోనే రైతు ఆత్మహత్య
కిస్తీ కట్టలేదని ఐసిఐసిఐ అధికారుల
దారుణం బ్యాంక్లోనే పురుగుల
మందు తాగి ఆత్మహత్య చేసుకున్న
రైతు దేవ్రావు ఆదిలాబాద్లో ఘటన
మనతెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: బ్యాం క్ అధికారుల వేధింపులు, నిర్లక్ష్యంతో ఓ రైతు...
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకే ‘ఇందిరా మహిళా శక్తి’
మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దేందుకే తమ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందని పంచాయతీరాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి...
మహిళపై చిరుత దాడి
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, బజార్హత్నూర్ మండలం, డేడ్రా గ్రామంలోని ఒక మహిళపై చిరుత పులి దాడి చేసింది. గ్రామానికి చెందిన అర్క భీంబాయి శనివారం ఉదయం 5...
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాపడిన ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం...
పాఠశాలలో విద్యార్థిని కాటేసిన పాము… పాము విషాన్ని నోటితో లాగేసిన ఉపాధ్యాయుడు
భీంపూర్: ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థిని పాము కాటేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా దనోర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం..... మామిడి యశ్వంత్ అనే విద్యార్థి దనోర పరిషత్...
ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం
లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడగా, మరొకరు పాముకాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందగా,...
ఈ ప్రభుత్వం కొసముట్టదు
మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ...
ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం…
అమరావతి: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్రగాయాలతో రిమ్స్లో చికిత్స పొందుతూ సదరు విద్యార్థిని...
ఆదిలాబాద్ లో 30 మంది కూలీలపై తేనెటీగల దాడి
హైదరాబాద్: ఆదిలాబాద్ లోని భేలా మండలంలోని రేణిగూడ కుగ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎన్ఆర్ఈజిఏ) మట్టి త్రవ్వకాలు చేస్తున్న కూలీలపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు కుట్టడం వల్ల 17...