Wednesday, April 24, 2024

అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణ ఏమైంది?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం దర్యాప్తు కాలాన్ని పొడగించాలన్న ‘సెబీ’ వినతిని పరిశీలించింది. విషయం చాలా సంక్లిష్టంగా ఉన్నందున పొడగింపును ఆరు నెలలు(అర్ధ సంవత్సరం) ఇవ్వాలని సెబీ కోరింది. కానీ సుప్రీంకోర్టు మూడు నెలల పొడగింపు వరకైతే పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ మే 15కు ఉండనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News