Saturday, July 27, 2024

జివికె నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న అదానీ

- Advertisement -
- Advertisement -

Adani takeover Mumbai Airport from GVK

 

న్యూఢిల్లీ : జివికె గ్రూప్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మేనేజ్‌మెంట్ కంట్రోల్‌ను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ స్వాధీనం చేసుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అదానీ ఎయిర్‌పోర్ట్ అవతరించింది. ప్రస్తుత స్వాధీనంతో అదానీ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లోని సంస్థగా మారింది. ఎయిర్‌పోర్ట్ రంగంలో 25 శాతం, కార్గొ ట్రాఫిక్‌లో 33 శాతం నియంత్రణను అదానీ సంస్థ కల్గివుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News