- Advertisement -
అమరావతి: అల్లు వారి కుటుంబంలో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మేనమామ గురువారం ఉదయం కన్నుమూశాడు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవి సోదరుడు ముత్తం శెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండె పోటుతో విజయవాడలో చనిపోయారు. దీంతో అల్లు ప్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ‘అల వైకుంఠపురం’ సినిమా ఘన విజయం సాధించడంతో చిత్ర సిబ్బంది, అల్లు కుటుంబం సంబరాలలో ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Allu Arjun Father inlaw Passes away in Vijayawada, Allu arjun,s Mother,s Brother died with heart Attack in Vijayawada in Andhra Pradesh
- Advertisement -