Tuesday, April 30, 2024

తండ్రీ కొడుకులు వంటల్లో ఆరితేరారు

- Advertisement -
- Advertisement -

Nagarjuna

 

లాక్‌డౌన్ వల్ల స్టార్ హీరోల్లోని కొత్త టాలెంట్‌లు బయటకు వస్తున్నాయి. కొందరు స్టార్లు వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. సీనియర్ స్టార్ నాగార్జున కూడా ఇప్పుడు వంటల్లో ఆరితేరిపోయారట. ఈ విషయాన్ని అమలనే స్వయంగా చెప్పారు. నాగార్జునకు పాక శాస్త్రంలో ప్రవేశం ఉందనీ, ఆయన అద్భుతంగా వండి పెడతారని ఆమె కితాబునిచ్చారు. అయితే సమంతకు మాత్రం వంట రాదట. ఆమె ఎప్పుడూ వంట గదిలోకి వెళ్లలేదని అమల చెప్పారు. చైతూ మాత్రం మంచి వంటగాడు. అప్పుడప్పుడు చైతూ రుచికరమైన ఫుడ్ ఐటమ్స్‌ను వండుతుంటే సమంత ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంటే చైతూ వండి పెడుతుంటే సమంత తిని పెడుతుందన్నమాట. ఇక నాగార్జున, నాగచైతన్యలు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తే వాటిని అమల, సమంతలు కడుపునిండా ఆరగిస్తారట.

Amala Said About Nagarjuna
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News