- Advertisement -
అమరావతి: గంటలో పెళ్లి అనగా వరుడికి పెళ్లికూతురు షాకిచ్చిన సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో చోటుచేసుకుంది. కడపకు చెందిన ఓ యువతికి గుర్రంకొండకు చెందిన వ్యక్తితో శుక్రవారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. కళ్యాణ మండపంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభం కాగా.. అమ్మాయికి బలవంతంగా పెళ్ళి చేస్తున్నారంటూ ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు వధువును విచారించగా నిజం చెప్పింది. దీంతో పెళ్లి ఆగిపోయింది.
Bride shocks Bridegroom in last minute
- Advertisement -