Friday, April 26, 2024

సికింద్రాద్ లో చిన్నారి కిడ్నాప్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కరిష్మా అనే చిన్నారిని ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో వచ్చిన ఇద్దరు దుండగులు చిన్నారిని ఎత్తికెళ్లారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా చిన్నారిని కాపాడేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News