Tuesday, March 19, 2024

మూడోసారి ఆడపిల్ల పుట్టిందని..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని భార్య ఎదుటే అప్పుడే పుట్టిన ఆడపిల్లను నేలకేసి కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..షాబూ,ఫర్జాన్ దంపతులు పూర్లాపూర్ దేహత్ లో నివసిస్తున్నారు. వీరికి ఇదివరకే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.

కాగా మే 31 షాబూ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. వరుసగా మూడోసారి కూడా కూతురు పుట్టడంతో కోపానికి లోనైన ఫర్జాన్ ఆడశిశువు ను నేలకేసి కొట్టడంతో శిశువు ఘటన స్థలంలోనే మృతి చెందింది. భార్య ఫిర్యాదు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిరిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News