Sunday, April 28, 2024

వివేక్ తోపాటు డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారు: పోలీసులు

- Advertisement -
- Advertisement -

రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద్ తోపాటు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ సరఫరా దారుడు సయ్యద్ అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది నుంచి వివేక్ డ్రగ్స్ కు బానిసైనట్లు పోలీసులు గుర్తించారు.

డైరెక్టర్ క్రిష్ తోపాటు తన స్నేహితులతో కలసి వివేక్ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 24న తన స్నేహితులు రఘు చరణ్, సందీప్, కేదర్ నాథ్ లతో కలిసి వివేక్ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. సెలబ్రిటీలు శ్వేత, నీల్, లిషి, క్రిష్ కూడా పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News