- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని గోరుగ్రామ్ ప్రాంతంలో మహిళ కానిస్టేబుల్పై మందుబాబు దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మందుబాబు తల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి అతడిని తీవ్రంగా కొడుతుండడంతో మధ్యలో మహిళ కానిస్టేబుల్ ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. మద్యంప్రియుడు మహిళ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిఎస్ లో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
mother of one of the men came to the police station and started beating her son, following which a woman constable intervened and was thrashed by the man
Drunk Man attack on Women Constable in Maharashtra
- Advertisement -