Sunday, April 28, 2024

తెలంగాణలో పొడి వాతావరణం

- Advertisement -
- Advertisement -

Dry weather prevailed over Telangana

హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులూ తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడునున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. హైదరాబాద్ లోని ఎన్నో కాలనీలు వరద నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

Dry weather prevailed over Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News