Monday, May 13, 2024

నాపై బాబు బురదజల్లుతున్నారు: ద్వారంపూడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్టు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. ఏదో ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనపై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, కొండబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.

Also Read: అదనపు వేసవి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News