Wednesday, June 18, 2025

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: రైతు భీమా పథకానికి పట్టాదారు పుస్తకం క లిగి ఉన్న ప్రతి రైతు దరఖాస్తులు చేసుకోవాలని కొండాపూర్ మండల వ్యవసాయ అధికారి గణేష్ తెలిపారు. 2023జూన్18లోపు భూములు రిజిస్ట్రేష న్ చేయించుకొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన 18సంవత్సరాల వ యస్సు నుంచి 59 సంవత్సరాల రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. భూమి పట్టాదారు పాసు పుస్తకం, డిజిటల్ సంతకం చేసిన కార్యాలయ ప్రతి, ఆధార్‌కార్డు, నామీని ఆధార్ కార్డు జిరాక్స్‌లను 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News