Monday, April 29, 2024

రేపు పేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

- Advertisement -
- Advertisement -

సదాశివపేట: సదాశివపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని సదాశివపేట ట్రాన్స్‌కో ఎఇ తెలిపా రు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని ఉదయం 9ః30గంటల నుం డి సాయంత్రం 5గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుంన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఫయాజ్ నగర్, గాం ధీచౌక్, పాతకేరీ, ఎడ్లబజార్,తిలక్ రోడ్, శాస్త్రిరోడ్, లోపలి కోట, ఎంపిడిఓ ఆఫఈస్, మహమ్మదీయ నగర్ కాలనీలో కరెంట్ సరఫరా ఉండదన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని ఎఇ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News