Saturday, April 27, 2024

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన…

- Advertisement -
- Advertisement -

Rape

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన ముగ్గురు కామాంధులు మూగబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రేవా పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని ట్రాన్స్‌లేటర్ల సహాయంతో నమోదు చేస్తున్నమన్నా ఎస్పీ… నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Hearing And Speech Impaired Girl Raped in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News