Friday, April 26, 2024

అండర్ 19 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన భారత్

- Advertisement -
- Advertisement -

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ భారత్ ఫైనల్ కు దూసెకెళ్లింది. సెమీస్ లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో ఛేదించింది. శ్వేత సెహ్రావత్ 61 పరుగులతో అజేయంగా నిలిచింది. పార్శవి చోప్రా భారత్ బౌలింగ్ లో 3 వికెట్లతో మెరిసింది.

స్కోర్లు: న్యూజిలాండ్ 107/9(20), భారత్ 110/2(14.2)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News