- Advertisement -
హైదరాబాద్: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. లాసానేలో ఎఫ్ఐహెచ్ ప్రధానం చేసిన ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2019) అవార్డును దక్కించుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి అతను అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ సమాఖ్యలు, మీడియా ప్రతినిధులు, అభిమానులు, ఆటగాళ్లు ఓటింగ్ లో మన్ ప్రీత్ కు 35.2 ఓట్లు వచ్చాయి. 1999 లో అవార్డును మొదలు పెట్టారు. కాగా, తొలిసారి ఓ భారత ఆటగాడికి ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Indian hockey captain Manpreet Singh creates history
- Advertisement -