Saturday, July 27, 2024

IPL 2024: చెన్నై టార్గెట్ 142 రన్స్

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌, చెన్నైకి 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(21) కెప్టెన్ సంజూ శాంసన్(15)లు విఫలమయ్యారు.

చివర్లలో రియాన్‌ పరాగ్ (47 నాటౌట్), ద్రువ్ జురెల్()లు ధనాదన్ ఇన్నింగ్స్ తో రాణించారు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో సిమర్‌జీత్‌ సింగ్ 3 వికెట్లు, తుషార్‌ దేశ్‌ పాండే 2 వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News