Saturday, May 31, 2025

జడ్చర్లలో రైతును నరికిచంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పొలంలో నిద్రిస్తుండగా మల్లేష్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భూ వివాదంలో విషయం నరికి చంపారా? లేక ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరిగాయా? అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News