Friday, April 19, 2024

తొలి రౌండ్‌లో శ్రీకాంత్ ఔట్

- Advertisement -
- Advertisement -

Kidambi-Srikanth

బాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ 2020 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్టర్ కిదాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్ లోనే  వెనుదిరిగాడు. ఇండోనేషియా షట్టర్ (షెసర్ హిరెన్) చేతిలో 21-12, 14-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్ లో విజయం సాధించిన శ్రీకాంత్.. ఆ తర్వాత వరసగా ఓడిపోయాడు.  అటు మరో భారత ఆటగాడు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టాడు. కాగా శ్రీకాంత్ వరసగా తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇది పదోసారి కావడం గమనార్హం.

 

Kidambi Srikanth out of Thailand Masters in first round

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News