Saturday, June 8, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తులు రద్ధీ పెరిగింది.  తిరుమలలో టోకెనుల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి టిబిసి వరకు భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం ఒక్క రోజే శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 32,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లుగా ఉందని టిటిడి వెల్లడించింది.

Also Read: కూతురును వేధించారని… ఇద్దరు యువకులను చంపి.. బస్తాలో మూటకట్టి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News