Friday, April 26, 2024

సిరిసిల్లలో మున్సిపల్ మేనిఫెస్టో విడుదల చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ktr

సిరిసిల్ల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. తాము సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులు చేశామని, అందుకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని కెటిఆర్ అన్నారు. సిరిసిల్లను దేశంలోనే ఆదర్శవంతముగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్లలో రాబోయే మూడు సంవత్సరాలలో రైలు కూత వినిపిస్తానని ప్రజలకు కెటిఆర్ హామీ ఇచ్చారు.

Municipal Election Manifesto Released By KTR At Sircilla
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News