- Advertisement -
సిరిసిల్ల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. తాము సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులు చేశామని, అందుకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని కెటిఆర్ అన్నారు. సిరిసిల్లను దేశంలోనే ఆదర్శవంతముగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్లలో రాబోయే మూడు సంవత్సరాలలో రైలు కూత వినిపిస్తానని ప్రజలకు కెటిఆర్ హామీ ఇచ్చారు.
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS #VoteForCar pic.twitter.com/xzQjlqiiBw
— TRS Party (@trspartyonline) January 15, 2020
Municipal Election Manifesto Released By KTR At Sircilla
- Advertisement -