Thursday, April 25, 2024

యువ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ప్రస్తుతం అనేక రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి, ఎన్‌విఎస్ రెడ్డి పేర్కొన్నారు. రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎన్‌విఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన వారికి ఆయన నివాళులు అర్పించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేయాలని మెట్రో రైలు ఉద్యోగులకు ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News