Home Search
ఇమ్రాన్ ఖాన్ - search results
If you're not happy with the results, please do another search
మార్చి 2న పాక్లో కొత్త ప్రభుత్వం?
ఇస్లామాబాద్: పాక్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య అధికార పంపిణీకి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 2 నాటికి సంకీర్ణ ప్రభుత్వం...
అవినీతి కేసు సాకు..జర్నలిస్టు జైలుపాలు
లాహోర్ : పాకిస్థాన్లో ప్రముఖ జర్నలిస్టు, టీవీ యాంకర్ ఇమ్రాన్ రియాజ్ ఖాన్ను శుక్రవారం అరెస్టు చేసి , జైలుకు పంపించారు. దేశ రాజకీయాలలో సైనిక అధికారుల పాత్ర కీలకమవుతోందని, ఇది దేశ...
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా మర్యం నవాజ్
లాహోర్ : నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా శుక్రవారం పదవిని చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8న పాక్ లోని మొత్తం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు...
షెహబాజ్ నేతృత్వంలో పాక్లో సంకీర్ణ ప్రభుత్వం?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మధ్య అధికార పంపిణీలో ఒక అంగీకారం కుదిరింది. ఇది...
జూవెల్లరీ షాపు రాబరీ నిందితుల అరెస్టు
సిటిబ్యూరోః జూవెల్లరీ షాపు రాబరీ కేసును పోలీసులు 16 గంటల్లో చేధించారు. బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 330.84గ్రాముల బంగారు ఆభరణాలు, 124.19 గ్రాముల...
ఉక్రెయిన్కు పాక్ విలువైన ఆయుధాలు..
బీబీసీ నివేదిక వెల్లడి ...ఖండించిన పాక్
ఇస్లామాబాద్ :తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్కు విక్రయించినట్టు నివేదికలు వెలువడడం చర్చనీయాంశం అవుతోంది....
టైగర్3’ నుంచి ‘టైగర్ కా మెసేజ్’ సెన్సేషన్
భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నఅగ్ర బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్. ఈ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘టైగర్3’. బాలీవుడ్...
2024 జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో (2024)లో జరుగుతాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్లోని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, సంబంధిత నగదు కొరత ఇతరత్రా ఇక్కట్లతో...
భారత్ చంద్రయాన్పై పాక్ పత్రికల స్పందన
ఇస్లామాబాద్ : భారత్ పాకిస్థాన్లు ఈ మధ్యకాలంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నాయి.ఈ దశలో చంద్రయాన్ విజయవంతంపై పాకిస్థాన్ పత్రికలు పతాకశీర్షికలలో వార్తలు వెలువడ్డాయి. ఇస్రోకు చంద్రయాన్ విజయం ఓ కీలకమైన మైలురాయి...
పాక్ ప్రధాని చర్చల మాట
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. ఇండియా పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన...
89వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్-ఏ, బిలలో ప్రగతియాత్రలో భాగంగా 89వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి...
ఐఎం ఉగ్రవాదులు నలుగురికి పదేళ్ల జైలు
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012 లో దేశంలో ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై ఇండియన్ ముజాహిదీన్ ( ఐఎం ) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురికి ఢిల్లీ కోర్టు...
రైతులపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ
సూర్యాపేట: రైతులకు మూడు గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల కోదాడ బీఆర్ఎస్ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర...
పథకం ప్రకారం వ్యక్తి దారుణ హత్య
సిటీబ్యూరో: జనాల ను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డి మాండ్ చేస్తున్న వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హ ఫిజ్ పేట్లో...
హత్య కుట్రను భగ్నం చేసిన ఫలక్నుమా పోలీసులు
చాంద్రాయణగుట్ట: తన భార్యకు మంత్రాలు చేయించాడని...ఆమెతో చనువుగా ఉంటున్నాడని...సంతానం లేదంటూ ప్రచారం చేస్తున్నాడని...ఇలా తనను వేధిస్తున్న వరుసకు సోదరుడి (తోడల్లుడు)ని హత్య చేసే నేరపూరిత కుట్రను ఫలక్నుమా పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ...
బైక్లు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
సిటిబ్యూరోః బైక్లు చోరీచేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 బైక్లు, ల్యాప్టాప్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....నగరానికి చెందిన ఎండి...
మహిళపై పోలీసు బ్రదర్స్ సామూహిక అత్యాచారం..
పిలిభిత్: ఉత్తర్ ప్రదేశ్లోని పిలిభిత్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, షామ్లి జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతని అన్న నెలల తరబడి ఒక మహిళను బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
షామ్లిలో నివసించే ఒక...
సనత్నగర్లో 8 ఏళ్ల బాలుడిని హత్య చేసిన హిజ్రా
సనత్ నగర్ : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా హత్యచేశాడు. తల్లిదండ్రులు ఆరోపించినట్లు నరబలి జరగలేదని పోలీసులు తేల్చారు. బాలుడి...
పాక్లో హక్కుల ఉల్లంఘనలు ఆందోళనకరం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ వ్యక్తీకరణకు విఘాతాలు ఏర్పడుతున్నాయని అమెరికా చట్టసభ ప్రముఖుడు బ్రాడ్ షెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇకనైనా దేశంలో చట్టాల...
పిఎఫ్ఐ కేసు 11మందిపై ఛార్జిషీట్
నిజామాబాద్ : నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మం దిపై హైదరాబాద్ ఎన్ఐఎ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. నిజామాబాద్లో జులై 4న పాపులర్...