Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఆశిష్ మిశ్రా బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకు రైతులు
న్యూఢిల్లీ: లఖీంపుర్ ఖేర్ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై ఫిబ్రవరి 15న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా...
హిజాబ్పై ఆత్మరక్షణలో బిజెపి!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం మహిళలు తన పట్ల అభిమానం చూపుతున్నారని, ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా తమకు విముక్తి కలిగించానని సంతోషంగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొంటూ...
పోలీసులకు సినీ రచయిత చిన్నికృష్ణ ఫిర్యాదు..
మన తెలంగాణ/హైదరాబాద్: సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్పల్లి గ్రామ పంచాయతీలో తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా...
కర్నాటకలో ఆగని హిజాబ్ వివాదం
58 మంది విద్యార్థినుల సస్పెన్షన్
బెంగళూరు: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా కర్నాటకలో హిజాబ్ వివాదం వేడి తగ్గుముఖం పట్టడం లేదు. హిజాబ్తో తరగతులకు అనుమతించాలని విద్యార్థినులు పట్టుబడుతుండడం, కాలేజి యాజమాన్యాలు, పోలీసులు...
హర్యానా సర్కార్కు సుప్రీంలో ఊరట
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హర్యానా ప్రభుత్వానికిసుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75 శాతం...
హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం
కర్నాటక మంత్రి వెల్లడి
బెంగళూరు: రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని కర్నాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ...
‘వివేక’ కేసులో నిందితులకు చుక్కెదురు
ఎర్ర గంగిరెడ్డి,ఉమాశంకర్రెడ్డి పిటిషన్ల కొట్టివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులకు ఎపి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి హైకోర్టులో...
హిజాబ్తో స్కూల్లోకి రానివ్వనందుకు పరీక్ష బాయ్కాట్ చేసిన విద్యార్థిని
కర్నాటకలో కొనసాగుతున్న వివాదం
బెంగళూరు: హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటకలో సోమవారంనుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నప్పటికీ హిజాబ్ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ తొలగించి పాఠశాలలకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించాలని ఉపాధ్యాయులు సూచించడంతో...
లఖింపూర్ఖేరీ కేసులో మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాకు బెయిలు
లఖింపూర్ఖేరీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్ఖేరీ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్...
కర్నాటకలో తెరుచుకున్న బడులు
సున్నిత ప్రాంతాలలో 144 సెక్షన్ కొనసాగింపు
బెంగళూరు: హిజాబ్ వివాదం కారణంగా వారం రోజులుగా మూతపడిన కర్నాటకలోని ఉన్నత పాఠశాలలు ఉడుపిలో నిషేధాజ్ఞల నేపథ్యంలో సోమవారం పునఃప్రారంభమయ్యాయి. దక్షిణ కన్నడ, బెంగళూరులోని కొన్ని సున్నిత...
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు మరోసారి ఇడి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు పూర్తి వివరాల కోసం ఎక్సైజ్కు ఇడి అధికారులు శుక్రవారం నాడు మరోసారి లేఖ రాశారు. డ్రగ్స్ కేసులోని నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్...
టాలీవుడ్ డ్రగ్స్ కేసు… లేఖ రాసిన ఇడి
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు మరోసారి ఇడి లేఖ రాసింది. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్డేటా, డిజిటల్ రికార్డులు కావాలని ఇడి కోరింది. వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడంలేదని...
హిజాబ్ – ఆత్మగౌరవ పతాక
‘హిజాబ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోళ్ళలో నానుతున్న పదం. కావాలని కొందరు మతోన్మాదులు వివాదాస్పదం చేసిన పదం. అసలు హిజాబ్ అంటే ఏమిటి? తలపై వస్త్రం కప్పుకోవడం. తల, మెడ, భుజాలు కవర్ చేస్తూ...
సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
లిస్టింగ్ పరిశీలిస్తామన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా..తాజాగా ఈ అంశంపై జోకం చేసుకోవాలంటూ...
మహిళా జడ్జి పునర్నియామకానికి సుప్రీం ఆదేశాలు
హైకోర్టు జడ్జిపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు
న్యూఢిల్లీ: తనపై హైకోర్డు న్యాయమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించి 2014లో రాజీనామా చేసిన మధ్యప్రదేశ్కు చెందిన ఒక మహిళా న్యాయాధికారిని పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు గురువారం...
లఖింపూర్ ఘటనలో నిందితుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా 8 మంది మరణానికి కారణమైన కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు...
హిజాబ్ వివాదం పై స్పందించిన కమల్ హాసన్
హైదరాబాద్ : కర్నాటకలో హిజాబ్ వివాదం, కాషాయ కండువాల రగడపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్...
వైవాహిక వివాదాలు పెరిగిపోతున్నాయి
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వైవాహిక వివాదాలు గణనీయంగా పెరిగిపోయాయని, ఇప్పుడు వివాహ వ్యవస్థచుట్టూ తీవ్ర అసంతృప్తి, ఘరషణలే అలముకొని ఉన్నాయని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. దీని కారణంగా భర్తపైన, అత్తింటివారిపైన వ్యక్తిగత...
హిజాబ్ వివాదం!
కర్నాటకలో రగులుతున్న హిజాబ్ (ముస్లిం యువతులు ధరించే శార్ఫ్) వివాదం కేవలం కాషాయ శక్తులు అధికారంలో వుండే చోట మాత్రమే రగిలే విద్వేషకాండ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. బిజెపి ఎక్కడ అధికారంలో...
మణికొండ భూములు ప్రభుత్వానివే
1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు...