Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
షెడ్యూల్ ప్రకారమే యుపి ఎన్నికలు
ఎన్నికలను వాయిదా వేయొద్దని అన్ని పార్టీలు కోరాయి
కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం
పోలింగ్ గంట పొడిగింపు
సిఇసి సతీశ్ చంద్ర స్పష్టీకరణ
లక్నో: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్త్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా అయిదు...
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు…
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్, బార్ యజమానులకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు...
ఎపిలో థియేటర్ల ఓనర్లకు ఊరట..
అమరావతి: ఎపిలో థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీజ్ చేసిన థియేటర్లను తెరిచేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల ఎపిలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ఎపి ప్రభుత్వం జీవోను తీసుకొచ్చింది....
ఇంటర్నెట్లో పరువు తాకట్టు
ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు
పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే
జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ
అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా?
కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు
జస్టిస్...
‘కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి’
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు విడుదల సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ను క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి...
మళ్లీ ఆంక్షలు
రాష్ట్రంలో జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం
మాస్క్ తప్పనిసరి, ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్...
సిజెఐ ఎన్వి రమణకు ఎపి ప్రభుత్వం తేనీటి విందు
సిజెఐకి స్వాగతం పలికిన సిఎం దంపతులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సిజెఐ ఎన్వి రమణకు శనివారం నాడు ఎపి ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సిజెఐకు...
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు...
రాజకీయాల్లో నేరస్థులు
ఎన్నికల్లో నేరగాళ్ళను అభ్యర్థులుగా నిలబెట్టడానికి వారు చేస్తున్న ప్రజాసేవే కారణమని రాజకీయ పార్టీలు గతంలో చెప్పాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఈ మధ్య అన్నారు. నిరుపేదలు అత్యధికంగా గల దేశంలో...
ఇడిపై అమెజాన్ దావా
న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం అంటే 2019 సంవత్సరంలో జరిగిన ఒప్పందానికి సంబంధించి దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)పై కోర్టును ఆశ్రయించింది. విదేశీ పెట్టుబడుల చట్టాల...
‘శీతాకాలం’ సమాప్తం
ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు
సభలు నడిచింది అంతంత మాత్రమే
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సహా 11 బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. నవంబర్ 29న ప్రారంభమైన...
దుబాయ్ ప్రధాని షేక్తో సంరక్షణ వివాదంలో మాజీ భార్య విజయం
733 మిలియన్ డాలర్లు చెల్లించాలని లండన్ హైకోర్టు ఆదేశం
లండన్ : దుబాయ్ పరిపాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మెక్తోమ్ తన మాజీ భార్యకు, ఇద్దరు పిల్లలకు సంరక్షణ వివాదం పరిష్కారం కోసం...
విద్యుత్ బకాయిల వివాదం… ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల...
వరవరరావుకు బెయిల్ జనవరి 7 వరకు పొడిగింపు
ముంబై: వైద్య చికిత్సలు అవసరమైన ఇతర వృద్ధులు కూడా జైళ్లలో ఉన్నందున ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల సంబంధాల కేసులో అరెస్టయి ప్రభ్తుతం ఆసుపత్రిలో ఉన్న కవి-హక్కుల కార్యకర్త వరవరరావును తలోజ జైలు అధికారుల ఎదుట...
శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
మన తెలంగాణ/వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో రెండు రోజుల ప ర్యటనకు విచ్చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్రశర్మ దంపతు లు,...
న్యాయవ్యవస్థ ఆధునీకరణలో తెలంగాణ భేష్
రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ప్రశంసనీయం
కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనాలు పంపినా కేంద్రం నుంచి స్పందనలేదు
దేశానికి రోల్ మోడల్గా వరంగల్ కోర్టు భవనాలు
: టెన్-కోర్టు భవనాన్ని...
కోర్టుల ఆధునీకరణతోనే పెండింగ్ కేసుల పరిష్కారం
నిధుల కేటాయింపులో రాష్ట్రాల వెనుకంజ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంస..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ
వరంగల్ : దేశవ్యాప్తంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలంటే కోర్టులను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు...
రాజీకి రాజమార్గం
మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిటేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ
ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌలిక వసతులతో ఈ కేంద్రాన్ని...
సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి
ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్థకోర్లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన...
కన్నడ తప్పనిసరి అని డిగ్రీ విద్యార్ధులపై ఒత్తిడి తేవద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు సూచన
బెంగళూరు : ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు కన్నడ తప్పనిసరి అని ఒత్తిడి తేవద్దని రాష్ట్రప్రభుత్వానికి, యూనివర్శిటీలకు కర్ణాటక హైకోర్టు సూచించింది. చీఫ్...