Monday, May 6, 2024

ఎపిలో థియేటర్ల ఓనర్లకు ఊరట..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీజ్ చేసిన థియేటర్లను తెరిచేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల ఎపిలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ఎపి ప్రభుత్వం జీవోను తీసుకొచ్చింది. దీంతో కొంతమంది థియేటర్ ఓనర్లు ఈ జీవోను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 9 జిల్లాలో 83 థియేటర్లలో తనిఖీలు చేయించిన ఎపి ప్రభుత్వం వాటిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకోవచ్చని.. కానీ, నెల రోజుల్లో అన్నీ వసతులు కల్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

Seized Theatres can open says AP Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News