Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అక్బరుద్దీన్ కేసులో తీర్పు రేపటికి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పు బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి....
టెస్కో గోడౌన్లో అగ్నిప్రమాదం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 32.37 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు కాలిపోయాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం...
ప్రతి రిజిస్ట్రేషన్పై గ్రీన్ఫండ్ చార్జీల వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్పై గ్రీన్ఫండ్ చార్జీలను వసూలు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిఓ 35లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...
బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారు: గువ్వల
హైదరాబాద్: నిన్న ఢిల్లీ లో రైతుల కోసం విజయవంతంగా ధర్నా నిర్వహిస్తే బిజెపి నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధర్నా ద్వారా కేంద్రం మమ్మల్ని ఏం పీకుతుందో...
బండికి సిగ్గు, శరం ఉందా?: పల్లా
హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగా కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న ఢిల్లీ లో మేము చేసిన ధర్నా విజయవంతమైందని రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎంఎల్ సి...
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
బాయిల్డ్ రైస్ కొనలేం
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో...
నల్లగొండలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య
మన తెలంగాణ, నల్గొండ క్రైమ్ : అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి నష్ట పోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదమ్ములు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం...
జ్యోతిబా ఫూలే ఆశయాలను సాధించాలి
ఫూలేకు ఘన నివాళులు అర్పించిన బిసి సంక్షేమ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్...
సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే: చాడ
మన తెలంగాణ/హైదరాబాద్: సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ...
గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2022- 23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం మే 22న నిర్వహించే టిఎస్ఆర్జెసి -సెట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30వ తేదీ గడువును పొడిగిస్తూ...
బస్తీదవాఖానల్లో వైద్యుల నియామకాలు
తాత్కాలిక పద్దతిలో సిబ్బంది ఏర్పాట్లు
13 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన వైద్యశాఖ
రోగుల సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రయత్నాలు వేగం
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీదవఖానల్లో తాత్కాలిక పద్దతిన...
ఆక్యూపంక్చర్ థెరపిలో కాపర్తి జనార్ధన్కు అవార్డు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మందులేని వైద్యం ఆక్యూపంక్చర్ థెరపీలో విశేష సేవలను అందిస్తున్న హీలర్, ఆక్యుపంక్చరిస్ట్ కాపర్తి జనార్ధన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భగా ఇటీవలహైదరాబాద్లో నిర్వహించిన పబ్లిక్ హెల్త్...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...
ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఢ్లిలీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం, మహాత్మ...
ఢిల్లీతో ‘లొల్లి’
తెలంగాణ భవన్లో మహాధర్నా నేడే
కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం
ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం
స్వయంగా హాజరవుతున్న...
కేంద్రం రాజకీయం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
రాష్ట్ర పండుగగా ఫూలే జయంతి
సామాజిక దార్శనికుడు, సంఘసంస్కర్త, కులవివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే: కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఘనంగా...
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...