Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో 55మంది జడ్జీల బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈక్రమంలో మొత్తం 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు...
సిఎం కెసిఆర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా...
పాసుపుస్తకాల్లో తప్పుల సవరణకు అవకాశం
ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్లికేషన్ ఫర్...
మరింత కష్టపడి పనిచేయాలి
ఆలేర్ పోలీస్ సిబ్బందికి సన్మానం
ఉత్తమ పోలీస్ స్టేషన్గా ప్రకటించిన కేంద్రహోం శాఖ
సర్టిఫికేట్లను అందజేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : అవార్డు పొందిన పోలీసులు మరింత కష్టపడి పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్...
నీటి వాటాలకోసం ఆర్వీఆర్ నిరంతర పోరాటం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి వాటాలను సాధించి పెట్టేందుకు ఆర్.విద్యాసాగర్ రావు నిరంతర పోరాటం చేశారని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు దామోదర్రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జలసౌధలో ప్రభుత్వ...
రేపే సూర్యగ్రహణం…
మన తెలంగాణ/హైదరాబాద్: భారత కాలమాన ప్రకారం ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం భారతదేశములో కనిపించకపోయినా గ్రహణ స్నాన, దైవ మంత్ర జప, హోమ అనుష్ఠానం వంటి నియమాలు పాటించాల్సిందిగా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు....
ఎపిలో కరెంట్, నీళ్లు లేవు ?
రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి...!
ఎపిలోని పరిస్థితులపై నా మిత్రులు ఆవేదన చెందారు
తాను చెప్పేది అతిశయోక్తి కాదు
తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం లేదు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎపి గురించి మంత్రి...
హరితహారంలో 19.50 కోట్ల మొక్కలు నాటాలి: సిఎస్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత...
బాన్సువాడ ప్రజలకు ఏం కావాలో పోచారంకు తెలుసు
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి మంత్రి హారీశ్ రావు, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. బాన్సువాడలో ప్రజలకు ఏం కావాలో పోచారం శ్రీనివాసరెడ్డికి తెలుసని...
సంపద సృష్టిస్తున్నాం… ప్రజలకు పంచుతున్నాం: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన...
ఢిల్లీకి చేరుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గురువారం...
కేంద్రం సెస్సుల బండారం
ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్...
సాగు నీటి వివక్షపై పోరాడిన విద్యాసాగర్ రావు
వలస పాలకుల స్వార్థ పాలనలో సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసం పై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో...
బిల్డింగ్పై నుంచి పడి కోడైరెక్టర్ మృతి
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రమాదవశాత్తు నాలుగు అంతస్థుల భవనంపై నుంచి పడి ఓ కోడైరెక్టర్ మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....సినిమా ఇండస్ట్రీలో...
ఎల్బి స్టేడియంలో రేపు ఇఫ్తార్ విందు
అన్ని ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ
మన తెలంగాణ/సిటీ బ్యూరో: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బిస్డేడియంలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లను...
ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలాజీ హేచరీస్...
మాడభూషి శ్రీధర్కు వినోద్కుమార్ పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, లా ప్రొఫెసర్, ఆర్టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం...
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...