Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
బిసిల హక్కుల కోసం పోరాడాలి: ఆర్ కృష్ణయ్య
80 వేల ఉద్యోగాల కోసం ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలని అధ్యక్షుడి డిమాండ్.
పై చదువులకు పూర్తి ఫీజు మంజూరు చేయాలి.
బీసీ సంఘాల పై బిజెపి బండి సంజయ్ విమర్శలు సరికాదు
ఈ నెల 19న రాష్ట్ర...
మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతి
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మోత్కూరు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి బిసి రిజర్వేషన్ సాధన...
అనాథకు ఆర్థిక సాయం చేసిన ఎంపిపి
మన తెలంగాణ/మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయిన అనాథకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా అండగా ఉంటానని మోత్కూరు ఎంపిపి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన...
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
మనతెలంగాణ/గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాలతో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండు రోజుల ఉచిత శిక్షణను స్థానిక జవహార్లాల్ నెహ్రు స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేశారు. గోదావరిఖని...
కుక్కల దాడిలో జింకకు గాయాలు
మన తెలంగాణ/ ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో బుధవారం కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. అడవి నుండి గ్రామంలో ప్రవేశించిన జింకపై కుక్కలు దాడి చేసిన విషయం గమనించి...
నల్లమలలో ఆ నిబంధనలు ఎత్తివేయాలి…
మనతెలంగాణ/ నాగర్ కర్నూల్: నల్లమల అడవిలో ఫారెస్ట్ నిబంధనల పేరుతో దారి దోపిడి జరుగుతుందని యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం...
కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...
సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి, విజన్ ను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్'...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు
చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...
రూ. 200 కోట్ల పెట్లుబడితో వస్తున్న ‘భారత్ సిరమ్స్’
జినోమ్ వ్యాలీలో ఇంజెక్టెబుల్ టీకా తయారీ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్ గ్లోబల్ (బిఎస్వి గ్లోబల్) సంస్థ...
బిజెపి ఎంపి అరవింద్కు ‘రైతుల’ నిరసన ‘సెగ’
వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఎంపి అరవింద్ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసిన నిజామాబాద్ ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపికి ఈసారి వరి వేడి
మన తెలంగాణ/...
‘ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ’గా హైదరాబాద్కు గుర్తింపు
హైదరాబాద్ : విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.“ ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ”గా ఆర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్...
తిరుమలలో తోపులాట
మన తెలంగాణ/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది....
అక్బరుద్దీన్ కేసులో తీర్పు రేపటికి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పు బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి....
టెస్కో గోడౌన్లో అగ్నిప్రమాదం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 32.37 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు కాలిపోయాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం...
ప్రతి రిజిస్ట్రేషన్పై గ్రీన్ఫండ్ చార్జీల వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్పై గ్రీన్ఫండ్ చార్జీలను వసూలు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిఓ 35లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...
బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారు: గువ్వల
హైదరాబాద్: నిన్న ఢిల్లీ లో రైతుల కోసం విజయవంతంగా ధర్నా నిర్వహిస్తే బిజెపి నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధర్నా ద్వారా కేంద్రం మమ్మల్ని ఏం పీకుతుందో...
బండికి సిగ్గు, శరం ఉందా?: పల్లా
హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగా కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న ఢిల్లీ లో మేము చేసిన ధర్నా విజయవంతమైందని రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎంఎల్ సి...