Home Search
గాంధీభవన్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపిది ఎలాంటి జాతీయవాదం?: ఆ విషయాలపై ప్రధాని మౌనమేల..
హైదరాబాద్: బిజెపి వల్లించే జాతీయ వాదం నిజస్వరూపం బట్టబయలయ్యిందని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గోగోయ్ అన్నారు. ఇది ఎలాంటి జాతీయ వాదమని ఆయన ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కాంగ్రెస్ వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్...
కాంగ్రెస్ హాయంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కాంగ్రెస్ లో జగ్గారెడ్డి లేఖల కలకలం
హైదరాబాద్ : సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డ మరోసారి నోరు విప్పారు. ఆవేదన పేరుతో జగ్గారెడ్డి లేఖ విడుదల చేశారు.
గాంధీభవన్లో ప్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయని ఆరోపించారు. గురువారం జగ్గారెడ్డి ఆవేదన పేరుతో లేఖను విడుదల...
జూపల్లి, పొంగులేటి నాకు స్నేహితులు :రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు తనకు పాత మిత్రులేనని పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనతో సహచర ప్రజా ప్రతినిధిగాఉన్నాడని...
కాంగ్రెస్ కీలక భేటీకి 100 మంది డుమ్మా
పిసిసి ప్రధాన కార్యదర్శుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే మండిపడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది....
కాంగ్రెస్లోకి డిఎస్ ఎంట్రీ
నిజామాబాద్ : మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఎట్టకేలకు కొడుకు మాజీ మేయర్ సంజయ్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ఠ్ర వ్యవహారాల...
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
రాహుల్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమే: కోమటిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై వేటు వేసిన తీరు కంటతడి తెప్పిస్తుందని పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంటర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికి కూడా...
అదానితో మోడికున్న వ్యాపార బందమేమిటో బయటపెట్టాలి: మధుయాష్కి
హైదరాబాద్: అదానితో ప్రధాని నరేంద్ర మోడికున్న వ్యాపారబంధమేమిటో బయటపెట్టాలని టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్ మధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం గాంధీభవన్లో జరిగింది....
థాక్రే సాబ్కు గుస్సా
హైదరాబాద్: గాంధీభవన్ లో పిసిసి ఉపాధ్యక్షులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే క్లాస్ పీకారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులందరికీ ఆహ్వానం...
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్దే అధికారం: మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఎస్యూఐలో రాజకీయ జీవితం ప్రారంభించిన ఎపి పిసిసి అధ్యక్షుడు...
ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడెళ్తాం..?
హైదరాబాద్: ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే సూటిగా ప్రశ్నించారు. పార్టీలో తమ మన అభిప్రాయభేదాలు రానివ్వొద్దని, సీనియర్లు...
కొమటిరెడ్డి తోనే పార్టీకి నష్టం: కొండా సురేఖ
హైదరాబాద్ ః ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి నేతల వలనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి లాంటి నేతలను తక్షణం పార్టీ నుంచి...
అలిగిన విహెచ్..
హైదరాబాద్ : గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదికగా నిలిచింది. కొత్త ఇంఛార్జి ముందే నేతల మధ్య రచ్చ...
రేవంత్తో కోమటిరెడ్డి భేటీ..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అసంతృప్త నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. పిసిసి చీఫ్ గా...
నాంపల్లి ఎగ్జిబీషన్ సందర్శకులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సందర్శకులకు మెట్రో సంస్థ వారు గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రోలో ఆఖరి రైలు 11 గంటలకు బయలు దేరుతుండగా నుమాయిష్ ముగిసి చివరి తేది వరకు చివరి...
దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
మళ్లీ కలబడిన చేతులు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈసారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీ రు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు...
చేతిలో చీలిక
సీనియర్ నేతల తిరుగుబాటు ఎఫెక్ట్...
కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం
రెండుగా చీలిన కాంగ్రెస్
పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి
‘సేవ్ కాంగ్రెస్’ ఉద్యమ బాట పట్టిన సీనియర్ నేతల డుమ్మా
సీనియర్ల నిర్ణయాన్ని కాదని సమావేశానికి...