Home Search
గాంధీభవన్ - search results
If you're not happy with the results, please do another search
నిరసన సెగ
ఓటు హక్కు వినియోగంపై రభస జాబితా నుంచి
చెంచారపు పేరు తొలగింపుపై పొన్నాల ఆగ్రహం దేశ
వ్యాప్తంగా 96శాతం ఓటింగ్ ఓటెసిన సోనియా, రాహుల్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును...
నిరుద్యోగితను తగ్గిస్తానన్న మోడీ మాట ఏమైంది?: ఖర్గే
హైదరాబాద్: దేశంలో నిరుద్యోగితను తగ్గిస్తానన్న ప్రధాని మోడీ మాట ఏమైందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగిత మరింత పెరిగిందని ఆరోపించారు. మా పార్టీలోని...
హైదరాబాద్కు చేరుకున్న ఖర్గే
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. టిపిసిసి నేతలు ఖర్గేకు స్వాగతం పలికారు. గాంధీభవన్లో పిసిసి సభ్యులతో ఖర్గే భేటీ కానున్నారు. పిసిసి మెంబర్లు మద్దతు ఇవ్వాలని ఖర్గే...
మహాత్మాగాంధీకి నివాళర్పించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్ లో గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి లాల్...
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మతాల మధ్య...
దేశ ప్రజలపై బిజెపి దాడి చేస్తోంది
ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు రాహుల్ పాదయాత్ర
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే
ప్రధాని మోడీ, అమిత్షాలు భయపడుతున్నారు
దేశ ప్రజలపై...
దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి...
రాజగోపాల్ రెడ్డిని ‘ఆర్జి పాల్’ అని పిలవండి: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్ లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశం...
నవంబర్ 5న మౌనం వీడతా
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నవంబర్ 5న మౌనం వీడుతానని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే...
అగ్నిపథ్ ఆందోళనకారులకు బెయిల్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన అగ్నిపథ్ ఆందోళన కారులకు బెయిల్ మంజూరు అయ్యింది. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చొరవతో బెయిల్ మంజూరైంది. గతంలో అగ్నిపత్ ఆందోళనలో పాల్గొన్న వారిని...
చేరికలను అడ్డుకోవద్దు.. హద్దు మీరితే చర్యలు తప్పవు
చేరికలను అడ్డుకోవద్దు.. రాహుల్ ఆదేశం
హద్దుమీరితే చర్యలు తప్పవు..కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక
ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రమోషన్, పార్టీలో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వలేదు
నలుగురు అగ్రనేతలు డుమ్మా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి...
మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ...
దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..
దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..
అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనం
కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు
అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలి
గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్...
అగ్నిపథ్ అగ్నిగుండంగా మారింది: విహెచ్
హైదరాబాద్: సైనికుల నియమకాలలో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు సర్వీస్ పెట్టడం దారుణమని మాజీ పీసీసీ అధ్యక్షులు, వి.హనుమంతరావు అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత...
రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలి: విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆలోచన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు(విహెచ్) ఆరోపించారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి నేతలు రోజుకొక కామెంట్స్తో వివాదం సృష్టిస్తున్నారని...
ఎవరు లేకున్నా చింతన్ శిబిర్ ఆగదు: భట్టి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎవరు లేకున్నా చింతన్ శిబిర్ కార్యక్రమ నిర్వహణ ఆగదని సిఎల్పి నేత భట్టి విక్రమార్క పరోక్షంగా పిసిసి చీఫ్ రేవంత్నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అవసరాలను బట్టి కొందరు అందుబాటులో ఉంటారు,...
మతం పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్న బిజెపి : జగ్గారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : మతం పేరుతో బిజెపి ప్రజలను రెచ్చగొడ్తోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని మోడి రాష్ట్రానికి వస్తే తెలంగాణ పేద ప్రజలకు ఇస్తామన్న 15...
విభజన హామీలపై ప్రధాని మాట్లాడక పోవడం దుర్మార్గం : పొన్నాల
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ అంశాలపై మాట్లాడడం ఏమిటని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు....
రాహుల్ టూర్తో నేతల్లో నూతనోత్తేజం : విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్తో నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు గ్రామాలలో...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...