Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్నీ నెంబర్లు
ఈనెలలో రవాణాశాఖకు వచ్చిన ఆదాయం 36 లక్షలు
హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన వాహనాలకు చిరునామాగా ఉన్న హైదరబాద్ నగరంలో సంపన్న వర్గాలు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం లక్షలు వెచ్చిస్తున్నారు....
టైప్ 2 డయాబెటిస్ జన్యురహస్యం బట్టబయలు
హైదరాబాద్ : దక్షిణాసియా జనాభాలో టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతున్న జన్యుక్రమ రహస్యాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ (సిసిఎంబి) శాస్త్రవేత్తలతోపాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తల...
జెనీవా వేలంలో కోడిగుడ్డు సైజు వజ్రానికి రికార్డు ధర
జెనీవా: కోడి గుడ్డు పరిమాణంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైజు తెలుపు రంగు వజ్రం ది రాక్ బుధవారం క్రిస్టీస్ జువెలరీలో జరిగిన వేలం పాటలో 21.6 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు(21.75 మిలియన్...
రూపాయి మహా పతనం!
అమెరికా డాలర్తో రూపాయి విలువ ఇంతకుముందెన్నడూ లేనంత అథమ స్థాయికి పడిపోయింది. మే 9 మంగళవారం నాడు ఒక డాలర్ కిమ్మత్తు రూ.77.50కు సమానం అయింది. ఆ తర్వాత అదే రోజు స్వల్పంగా...
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
మాదిగ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) వెబ్ సైట్ ఆవిష్కరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : మాదిగ సామాజిక వర్గం గొప్ప పారిశ్రామికవేత్తలుగా...
2026 లోగా సగానికి సగం అత్యంత భూతాపం
వాషింగ్టన్ : 2026 ఆఖరికి భూతాపం 48 శాతం వరకు అత్యధిక స్థాయిలో పెరిగిపోతుందని, పారిశ్రామికీకరణ యుగం ముందటి వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ ( 2.7 డిగ్రీల ఫారన్...
చమురు వ్యూహానికి భారత్ బలి!
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
ఆధిపత్య పోరులో ఆగని హత్యాకాండ
ఉక్రెయిన్ గ్రామం స్కూల్పై రష్యా దాడి
బాంబుల ధాటికి 60 మంది బలి
నెత్తుటి శిథిలాల నడుమ కొందరు సజీవులు
కీవ్ : ఉక్రెయిన్లో తూర్పు ప్రాంతం అయిన లుహన్స్లో రష్యా సైనిక దళాలు దారుణానికి...
తల్లికి నటి రాశి ఖన్నా కారు కానుక
న్యూఢిల్లీ : ప్రపంచం అంతా జన్మనిచ్చే తల్లిని తల్చుకుంది. ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం నేపథ్యంలో ఎందరో అమ్మలకు జనం గౌరవ వందనాలు అర్పించారు. వీటిలో అత్యంత ప్రత్యేకంగా సినీనటి, గాయని రాశి ఖన్నా...
బాదములతో తల్లులకు ఆరోగ్యవంతమైన జీవితం
హైదరాబాద్: కుటుంబానికి పునాది అమ్మ, ప్రతి తల్లి, ఉద్యోగ బాధ్యతలలో ఉన్న ఆమె అయినా, గృహిణిగా ఇంటి బాధ్యతలు మాత్రమే చూసుకునే అమ్మ అయినా, అపరిమిత జాబితాతో కూడిన నిబద్ధతలు ఆమెకు ఉంటాయి....
మాతృమూర్తులకు.. అంతర్జాతీయ మదర్స్డే శుభాకాంక్షలు
హైదరాబాద్: అమ్మ... ఆ పదం సృష్టిలోనే అపురూపమైంది.. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రేమను అందించేంది ఈ జగతిలో ఒక్క అమ్మ మాత్రమే.. తన ఆరోగ్యాన్ని, చివరికి తన అందాన్ని కూడా పణ్ణంగా...
మున్ముందు మరీ అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలు
బ్రిస్టల్ యూనివర్శిటీ పరిశోధకుల హెచ్చరిక
బ్రిస్టల్ (అమెరికా) : అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచం లోని అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలను కనుగొన్నారు. కొన్ని ఇదివరకే ఎవరి దృష్టికి...
రేపే మాతృ దినోత్సవం
హైదరాబాద్: ఎవరికైనా తల్లి రుణం తీర్చలేనిది. పుట్టినప్పటి నుంచి ఆమె తన పిల్లలను ఎంతో భద్రంగా కాపాడుకుంటుంది. ఎన్నో త్యాగాలు చేసి తల్లి తన పిల్లలను పెద్ద చేస్తుంది. అమ్మ అనురాగం అనితర...
హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదు: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ...
పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
బండీ.. నాలుక కోస్తా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర హెచ్చరిక
సంజయ్కు సంస్కారం ఉందా?
ఆయన ఇంట్లోంచి ఏమైనా
గుంజుకున్నామా.. వ్యక్తిగత
దుషణలకు ఎందుకు
పాల్పడుతున్నాడు? సిఎం
కెసిఆర్ను రాష్ట్ర మంత్రులను
పట్టుకొని ఇష్టానుసారంగా...
కాంచనగంగ శిఖరంపై భారతీయ పర్వతారోహకుడి మృతి
ఖాట్మండు: ప్రపంచంలో మూడవ అతిపెద్ద పర్వతమైన నేపాల్లోని కాంచనగంగ వద్ద శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు నారాయణ అయ్యర్ (52) ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాంచనగంగపై సుమారు...
భారత దేశ ఎకానమీని నాశనం చేశారు: కెటిఆర్
హైదరాబాద్: భారత దేశ ఎకానమీని నాశనం చేశారని మోడీ ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ విరుచుకపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ...
టీవీ, ప్రింట్ మీడియాపై అదానీ దృష్టి
న్యూఢిల్లీ : ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అందానీ మీ డియా రంగంలో పెట్టుబడుల దిశ గా ప్రయత్నాలు వేగవంతం చేశా రు. షిప్పింగ్, కోల్మైనింగ్తో బ హుళ రంగాల్లో పెట్టుబడులను పెంచే...