Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తి షురూ..
చెన్నైలో ఫాక్స్కాన్ కేంద్రంలో ప్రారంభించిన యాపిల్
ముంబై : టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలో యాపిల్ తయారీ భాగస్వామ్య సంస్థ ఫాక్స్కాన్కు చెందిన కేంద్రంలో ఈ...
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
సగటున నాలుగు నెలలకో కొత్త వేరియంట్
నిత్యం 15 లక్షల కొత్త కేసులొస్తున్నాయి : గుటెర్రస్
న్యూయార్క్ : కరోనా తగ్గినట్టే తగ్గి అంతలోనే కొత్త వేరియంట్ల రూపంలో కలవరపెడుతోంది. పొరుగున చైనాతోసహా అమెరికా, ఐరోపా దేశాల్లో మరో దఫా...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
1983 ప్రపంచ కప్ ను సందర్శించిన సద్గురు..
1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు.
Koo App
1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు #సద్గురు #ప్రపంచకప్ #మట్టినిరక్షించు #క్రికెట్...
అల్ ఖైదా అర్థం చేసుకోలేదు…కానీ భారత ముస్లింలు అర్థం చేసుకుంటారు: హిమంత బిస్వా శర్మ
దిస్ పూర్: ముస్లిం విద్యార్థి ముస్కాన్ఖాన్ను అభిశంసిస్తూ అల్ఖైదా చీఫ్ అయ్మాన్ అల్ జవహిరి విడుదల చేసిన వీడియోతో కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ...
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం
బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...
భారత మత ప్రజాస్వామ్యం బట్టబయలైంది
కర్నాటక హిజాబ్ వివాదంపై అల్ఖైదా చీఫ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవాహిరి మరణంపై వస్తున్న వదంతులకు తెరపడింది. అతని ప్రసంగంతో కూడిన తాజా వీడియో...
బీజేపీని ఓడించేందుకు లౌకిక ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావాలి : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని సీపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళ లోని కన్నూర్లో ప్రారంభమైన సీపీఎం 23 వ పార్టీ...
వినూత్న ప్రక్రియ రుతు ప్రేమ..
సిద్దిపేటలో ప్రతి మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ ...
రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ సరికొత్త ఆలోచన ..
సిద్దిపేట: స్వచ్చ సర్వేక్షణ్ 2021లో...
రష్యాతో సుస్థిరబంధం
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత...
రైతులకు గోడదెబ్బ, చెంపదెబ్బ!
ఎరువు రకం పాత ధర కొత్త ధర
10:26:26 1,175 1,775
12:32:16 1,185 1,800
20:0:13 925 1,350
డిఏపి 1,200 1,900
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24 న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089,...
మహనీయులు పుట్టిన పుణ్య మాసం ఏప్రిల్…
కరీనంగర్: దేశంలో అట్టడుగువర్గంలో పుట్టి ఆణిముత్యం లాగ వెలిసిన వ్యక్తి బాబూజీ జగ్జీవన్ రామ్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం...
ఫోర్బ్స్ 2022లో భారతదేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ టాప్
ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు... ప్రపంచంలో పదవ ధనవంతుడు
ముంబయి: ఫోర్బ్స్ విడుదల చేసిన భారత్లోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్...
ట్విట్టర్లో 9.2% వాటా కొన్న మస్క్
న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ట్విట్టర్ ఈ సమాచారాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో...
భయానక చావుల బుచా
చేతులు కాళ్లు కట్టేసి చంపేశారు
కీవ్ శివార్లలో శవాల గుట్టలు
రష్యా యుద్ధనేరాల మరో స్థలి
బుచా : ఉక్రెయిన్లోని కీవ్ శివార్ల పట్టణం బుచా ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. చేతులు కట్టేసి ఉండగా...
నేపాల్కు రైలు
జెండా ఊపిన భారత్, నేపాల్ ప్రధానులు
న్యూఢిల్లీ: బిహార్లోని జైనగర్ నుంచి నేపాల్లోని కుర్తా వరకు మొదటి బ్రాడ్గేజ్ రైల్ లింకుకు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....