Home Search
సెలవులు - search results
If you're not happy with the results, please do another search
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
ఒయు, జెఎన్టియు పరీక్షలు వాయిదా..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథయలో సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన...
కోలుకుంటున్న విమాన రంగం
విమాన ఇంధనంపై
అదనపు పన్ను వెనక్కి
అంతర్జాతీయ విమానాలకు వినియోగించే ఎటిఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్)పై ఇటీవల విధించిన అదనపు పన్నును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎటిఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ.6 చొప్పున అదనపు పన్ను,...
శ్రీలంకలో పాఠశాలల మూసివేత
కొలంబో : శ్రీలంకలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో జులై 4 నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను పూర్తిగా మూసివేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది....
విప్లవమా! శుభోదయం
(లాంగ్టన్ హ్యుస్ గుడ్ మార్నింగ్ రివల్యూషన్ కవితకు తెలుగు అనువాదం)
విప్లవమా!అన్నింటికంటే అత్యంత చేరువైన నా మిత్రమా శుభోదయం
మనం ఇక నుంచీచెట్టా పట్టాలు వేసుకుతిరుగుతాం విను మిత్రమా
నేను ఎక్కడ పనిచేసేవాడినో, నా యజమాని ఎవరో...
వారానికి 4 రోజులే పని
జులై ఒకటి నుంచి కొత్త నిబంధనలు..!
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు...
ప్రేమజంట ఆత్మహత్య..!
పెళ్లికి అంగీకరించని ఇరు కుటుంబాల పెద్దలు
కడిచర్ల, ఏబ్బనూర్ గ్రామాల్లో విషాదఛాయలు
మనతెలంగాణ/వికారాబాద్ప్రతినిధి: ఇద్దరు కలిసి చదువుకున్నారు. అ పై కలిసి బతకాలనుకున్నారు. కానీ, వారి పెళ్లికి కులం అడ్డొచ్చింది. కులాన్ని, వయస్సును దృష్టిలో పెట్టుకొని...
అగ్నివీరులకు నోటిఫికేషన్
విడుదల చేసిన ఆర్మీ వచ్చే నెల నుంచి దరఖాస్తుల ప్రక్రియ
అంతా ఆన్లైన్లోనే పింఛన్లు ఉండవు.. కార్పస్ ఫండే
న్యూఢిల్లీ :దేశంలో అగ్నిపథ్ పథకం ద్వారా సైనిక ఉద్యోగా ల నియామకాల ప్రక్రియ సోమవారం అధికారికంగా...
గురుకులాలను సందర్శించిన రోనాల్డ్ రోస్
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సదుపాయాలు కల్పించాలి
గురుకుల వసతులపై పూర్తి నివేధికను ఇవ్వండి
తెలంగాణ రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్
మన తెలంగాణ/గట్టు : మండల కేంద్రంలో గట్టు మరియు మానవపాడు గురుకుల...
కర్నాటక జలపాతంలో మునిగి ముగ్గురు రాష్ట్ర యువకులు దుర్మరణం
కర్ణాటకాలో ముగ్గురు రాష్ట్ర వాసుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు హైదరాబాద్ యువకులు ఆదివారం నాడు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతంలో...
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 48 గంటల సమయం
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శనివారం తిరుమల శ్రీవారిని 89,318మంది...
జూన్ 15 నుంచి ఇంటర్ తరగతులు
వచ్చే విద్యాసంవత్సరంలో 221 పనిదినాలు
2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు
మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ఇంటర్ బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
పిల్లల తొలి డోస్ 92% పూర్తి
12-14 ఏళ్ల పిల్లల్లో రెండో డోస్ కూడా
47% ముగిసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడి
మన రాష్ట్రంలో పిల్లల వ్యాక్సినేషన్కు విశేష స్పందన కనిపిస్తోంది. కొవిడ్ టీకాలపై ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో పెద్దలు...
అబూధాబి అధ్యక్షులు ఖలీఫా మృతి
అబూధాబి : యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షులుషేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీఫా కన్నుమూశారని...
కొండెక్కిన కోడి.. కిలో రూ.300
మటన్ కూడా పైపైకి, నాన్ వెజ్ ప్రియులకు చుక్కలు..
మన తెలంగాణ/హైదరాబాద్ : నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఉండరు..? ఎవరో ఒకరిద్దరూ తప్ప అంతా ఇష్టంగా లాగించేస్తారు. కరోనా వల్ల మాంసాహారానికి...
ఒడిషాకు అసానీ తుఫాన్ ముప్పు
సహాయక దళాలు సర్వం సన్నద్ధం
భువనేశ్వర్ : ఒడిషా తీరానికి అసానీ తుపాన్ ముప్పు ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ ఘటనలను అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 175...
విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
యువశక్తితోనే సమాజోన్నతి!
భారత దేశ జనాభా 140 కోట్లను తాకేందుకు పరుగెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల రెండవ దేశంగా (17.7 శాతం) భారత్ నిలిచింది. చదరపు కిలోమీటర్కు దేశ జనసాంద్రత 500 ఉంది. సగటు ఆయుర్దాయం...
ఆఖరి ఫీజుల కోసం విద్యార్ధులకు వేధింపులు
వార్షిక పరీక్షలకు ఆలస్యంగా అనుమతి ఇస్తున్న ప్రైవేటు సంస్దలు
తోటి విద్యార్థుల ముందు సూటిపోటి మాటలతో ఇబ్బందులు
అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు
కరోనా నష్టాలు భర్తీ చేసుకునేందుకు స్కూళ్ల నిర్వహకుల ఎత్తులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
మునుపటిలా మళ్లా సిమ్లా
టూరిస్టులతో వేసవి సందడి
సిమ్లా : వేసవి విడిదిగా పేరొందిన సిమ్లా ఇప్పుడు పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. తిరిగి కొవిడ్ పూర్వ స్థాయిని చేరుకొంటోంది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ వేలాది వాహనాలతో ఇక్కడి...